GNTR: గుంటూరు నగరంపాలెం ట్రావెలర్స్ బంగ్లా వద్ద మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన విగ్రహానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్లా మాధవి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్
ASF: జిల్లాలో ఈ నెల 20 నుంచి ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు ఎస్పీ ప్రభాకర్ రావులతో కలిసి పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాధికారులతో సమీక్ష సమావేశం ని
AP: రేపు ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు రిలీజ్ చేస్తామని తెలిపారు. ఫలితాలను resultsbie.ap.gov.inలో తెలుసుకోవచ్చని వెల్లడించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చెన్నైలో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎన్నికల్లో పొత్తులు, కూటమి ఏర్పాటు తదితర అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు కొత్త బీజేపీ అధ్యక్షుడి ఎం
TG: అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపిందని మాజీమంత్రి KTR అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘రూ.10వేల కోట్ల స్కామ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నించింది. కాంగ్రెస్ ప్రభుత్వానిది నేరపూరిత కుట్ర. త్రీడీ మంత్రంతో స
VZM: చీపురుపల్లి మండలంలోని పుర్రేయవలస గ్రామంలో వెలసిన శ్రీ మానసా దేవి నాగశక్తి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పసుపు, కుంకుమలతో అభిషేకాలు చేసి వివిధ రకాల పుష్పాలతో అలంకరించ
KMM: అనారోగ్యంతో బాధపడుతూనే ఏడాదిలో 5 GOVT ఉద్యోగాలు సాధించిన ఖమ్మం జిల్లా మిట్టపల్లి గ్రామానికి చెందిన జంగం జ్యోతి శిరీషను CM రేవంత్ అభినందించారు. ‘రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి, రక్తహీనతను లెక్కచేయకుండా విజయం సాధించాలన్న శి
NTR: కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 4, 6వ సెమిస్టర్ థియరీ(రెగ్యులర్ &సప్లిమెంటరీ) పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 26 నుంచి మే 7 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహి