CTR: పుత్తూరు మున్సిపాలిటీ తిమ్మాపురం శ్రీశ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి దేవాలయంలో సోమవారం కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ హాజరయ్యారు. ఆయన ప్రత్యేక పూజలలో పాల్గ
ATP: కార్మికులకు మున్సిపల్ శాఖనే వేతనాలు చెల్లించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు గత సమ్మె హామీ ప్రకారం వేతనాలు పెంచాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం మున్సిపల్ కార్మికుల దీర్
CTR: కుప్పం మున్సిపాలిటీలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన చిరు వ్యాపారుడు వేలు అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి చిరు వ్యాపారం సంఘం అధ్యక్షుడు మంజునాథ్ ఆధ్వర్యంలో సోమవారం రూ.15 వేల ఆర్థిక సాయం అందజేశారు. వేలు అనారోగ్యంతో మృతి చెందడం అత్
PLD: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ను గెలిపించాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ పిలుపునిచ్చారు. అమరావతి మండలం లేమల్లే, పెదకూరపాడు మండల బలుసుపాడులో సోమవారం పట్టభద్రులను గ్రాడ్యుయేట్లును ఓట్లు అభ్యర్థించ
CTR: పలమనేరు రూరల్ మండల పరిధిలోని కొలమాసనపల్లి గొల్లపల్లిలో నిర్వహిస్తున్న గంగ జాతరకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సోమవారం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశ
సత్యసాయి: పెనుకొండలోని ఆర్అండ్బి గెస్ట్ హౌస్లో మాల నాయకులు సోమవారం సమావేశం నిర్వహించారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఎం.ఎన్ మూర్తి మాట్లాడుతూ.. ఈనెల 23న వర్గీకరణకు వ్యతిరేకంగా రాయలసీమ జిల్లాల మాలలతో నిర్వహించు మాలల మహా సింహ గర్జన సభ
ATP: గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిని సోమవారం నెలగొండ వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ నాయకులు జయరాంరెడ్డి మాట్లాడుతూ… మాజీ ఎమ్మెల్యే రా
సత్యసాయి: రేషన్ షాపుల ద్వారా 16 రకాల నిత్యవసర వస్తువులను ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆద్వర్యంలో పెనుకొండ ఆర్డీవోకి 200 మందితో సంతకాలతో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా శ్రీ సత్యసా
AP: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు వంశీ మెడికల్ రిపోర్టులతో మరో పిటిషన్ కూడా వేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక వైద్య వసతులు, ఇంటి నుంచే ఆహారం అందించే సదుపాయం కల్పించాలని కోరారు.
AP: హేతుబద్ధీకరణపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో మంత్రి బాలవీరాంజనేయస్వామి చర్చలు జరిపారు. అనంతరం ఉద్యోగుల నుంచి మంత్రి వినతిపత్రాలను స్వీకరించారు. తమకు పదోన్నతులు కల్పించాలని, PRC వేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ABC కేటగిర