MBNR: చంటి బిడ్డలకు తల్లిపాలు అందుబాటులో లేనప్పుడు మానవ డోనర్ మిల్క్ను అందించే సదుపాయాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా MBNR ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇది ఒక అద్భుతమైన అవకాశమని కలెక్టర్ విజయేంద్ర బోయి కొనియాడారు.
TG: రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గుజరాత్లోని అమూల్ డెయిరీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి డెయిరీని సందర్శించారు. అమూల్ ఉత్పత
ప్రకాశం: రాష్ట్ర సరిహద్దుల్లో మద్యం అమ్మకాలు పెరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర గురువారం అన్నారు. దీని వల్ల రాష్ట్రానికి మరింత ఆదాయం వస్తోందని తెలిపారు. వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని, క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో దాదాపు రూ.లక్ష కోట్ల లా
SKLM: రాష్ట్ర సీఎం చంద్రబాబు 2047 విజన్ ద్వారా ప్రతి ఇంట్లో ఓ పారిశ్రామికవేత్త ఉండాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న కార్యక్రమాలకు అందరి సహకారం ఉండాలని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. DRDA కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతాంగానికి అలాగే మత్స్య
PPM: ప్రతీ కుటుంబం కనీసం లక్ష రూపాయలు ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల నుండి జీవనోపాధి కల్పనలో భాగంగా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం కనీసం లక్
PLD: నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో హెచ్డీఎస్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం జరిగింది. ఇందులో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆసుపత్రిని మెడికల్ కళాశాలగా అభివృద్ధి చేస్
SRD: జిల్లాలో 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ 30వ తేదీ వరకు అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసులు అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించవద్దని చెప్పారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర
SRPT: తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్గా నరసింహారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తానని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట,
కోనసీమ: ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో DSC అభ్యర్థులకు ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా BC సంక్షేమ సాధికారత అధికారి సత్యరమేష్ తెలిపారు. ఇందుకోసం అభ్యర్ధులు తమ బయోడేటా, సంబంధిత విద్యార్హత పత్రాలను జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి క
BPT: గత వైకాపా పాలనలో నిర్వీర్యమైన మున్సిపల్ వ్యవస్థను తిరిగి బలోపేతం చేసి, పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గురువారం వెస్ట్ గోదావరి