HYD: మూసాపేట్ ఆంజనేయ నగర్కు చెందిన సోమా ప్రభాకర్ 14 ఏళ్ల క్రితం తనకు దొరికిన కుక్క పిల్లను చేరదీసి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. తనకు ఆడపిల్లలు లేకపోవడంతో ఆ శునకానికి కుట్టి అని పేరు పెట్టి కుటుంబ సభ్యుడిగా చూసుకుంటున్నారు. అనారోగ్య కారణా
HYD: శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం భారీ ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్కు వస్తున్న బ్లూడార్ట్ కార్గో విమానానికి ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్కు అనుమతి కోరాడు. వెంటనే ఎయిర్ పోర్ట్ అ
VZM: వంట గ్యాస్ లీకై ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కొత్తవలస మండలంలో చోటు చేసుకుంది. కంటకాపల్లిలో సోమవారం జరిగిన అమ్మవారి తీర్థ మహోత్సవాలు సందర్భంగా బాడితబోని మల్లయ్య ఇంట్లో పిండి వంటలు తయారు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ లీకై మంటలు చెల
VZM: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబందించి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న బ్యాలెట్ పత్రాల తనిఖీ కార్యక్రమం నేడు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో చేపట్టారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. బిఆర్. అంబేద్కర్ తనిఖీ
పార్వతీ పురం జగన్నాధపురంలోని జనావాసాలకు అనుకొని మార్కెట్ యార్డ్లో జీడి పిక్కల క్రాసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఐటీడీఏ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని సీపీఎం నాయకులు గొర్లె వెంకట్రమణ, పాకల సన్యాసిరావు డిమాండ్ చేశారు
NLR: నేటి నుంచి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలలో భాషల పండుగ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 345 పాఠశాలలో ఎంపిక చేసిన భాషల వకృత్వ, వ్యాసరచన, కథలు చెప్పడం, రాయడం, చర్చా వేదికలు, సెల్
KRNL: అగ్రికల్చర్ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ సొసైటిలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించి వెంకటాపురంకు చెందిన శేఖర్, సుధాకర్లు రూ.3.50 లక్షల తీసుకొని మోసం చేశారని బేతపల్లి గ్రామంకు చెందిన రాజశేఖర్ సోమవారం జిల్లా SP విక్రాంత్కు ఫిర్యాదు చేశా
VZM: సాలూరు పట్టణంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం 25వార్డు రోడ్డు పక్కన ఉన్న చెత్తను మున్సిపల్ శానిటరి అధికారి పర్యవేక్షణలో జేసీబీతో తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు చెత్తను రోడ్డుపై వెయ్య
KRNL: జిల్లాలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షల పకడ్బందీ ఏర్పాట్లపై APPSC జిల్లా కోఆర్డినేటర్, జేసీ డాక్టర్ బి. నవ్య సోమవారం కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్
TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఆలయ ఈఓ బాపిరెడ్డి శ్రీకాళహస్తి 12వ అడిషనల్ డిస్ట్రిక్ జడ్జి శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి, అడిషనల్ జూని