SDPT: శుక్రవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావును దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల పరామర్శించ
KDP: చక్రాయపేట మండలంలోని గండిక్షేత్రంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ అసిస్టెంట్ కమీషనర్ వెంకటసుబ్బయ్య, డిప్యూటీ కమిషనర్ పట్టెం గురు ప్రసాద్ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఆలయ పాలకమండలి మాజీ ఛైర్మన్ వెంకటస్వామి శుక్రవారం బద్వేలులో మంత
TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కడపకు చెందిన డాక్టర్ రామస్వామి ఏలుమలై రెడ్డి దంపతులు బంగారు గజ్జలను కానుకగా అందజేశారు. అమ్మవారికి అలంకరించడానికి వీలుగా 120 గ్రాములు బంగారంతో రూ. 10 లక్షలు విలువైన రెండు గజ్జలను తయారు చేయించారు. ఆలయంలో గజ
SDPT: గజ్వేల్లో ఈ నెల 22న జరిగే సీతారామ ఉమామహేశ్వరుల కళ్యాణనికి గోటి తలంబ్రాలను అందించాలని శ్రీరామకోటి భక్త సమాజం శ్రీకారం చుట్టింది. దీనికి సంబందించిన గోటి తలంబ్రాలు (వడ్లు) ప్యాకెట్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ వంటేరు
SRD: మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఆర్య విగ్రహానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, టీజీఐఐసీ చైర్ పర్
KDP: ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్ వెనక గల కాలనీలో శుక్రవారం రేషన్ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రేషన్ బియ్యం సరఫరా చేయకుండా దోచుకుంటున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని ఘర్షణకు దిగారు. వీరి వాగ్వాదంతో లబ
PLD: ఓకే గూటి పక్షులు ఒకేలా వ్యవహరిస్తున్నాయడానికి Dy సీఎం పవన్ కళ్యాణ్పై BRS నాయకురాలు కవిత చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని JSP నాయకుడు బాలాజీ అన్నారు. శుక్రవారం చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ.. జైలుకెళ్లి బెయిల్పై వచ్చిన జగన్కు లిక్కర్ స్కామ్ల
KMM: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఎర్రుపాలెం(M) జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని శుక్రవారం సుప్రీంకోర్టు మాజీప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ దంపతులు దర్శించుకున్నారు. ముందుగా మాజీ ప్రధాన న్యాయమూర్తిని అర్చకులు ఆలయ మర్యాదలతో స్వా
KMM: దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం క్వింటాకు ₹500 బోనస్ ఇస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆనంద్ బాబు అన్నారు. శుక్రవారం సత్తుపల్లి (మం) కిష్టారంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కాంగ్రెస్
KMM: రాజ్యాంగాన్ని BJP ప్రభుత్వం అవహేళన చేస్తుందని DCC అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అన్నారు. శుక్రవారం ముదిగొండ (M) వెంకటాపురంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ బాబు అధ్యక్షతన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నహాక సమావేశం నిర్వహించారు. బీజేపీ పదేళ్లుగా