మంచిర్యాల: బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రిలో RO ప్లాంట్ ఆలనాపాలన కరువైంది. ప్లాంట్ చెడిపోయి నెల రోజులు కావస్తున్నప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు. చల్లటి శుద్ధి జలాన్ని అందించే ఆర్వో ప్లాంట్ సేవలకు ఉద్యోగులు, వైద్య సిబ్బంది రోగులు దూరమయ
NRML: ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించి వారి మన్ననలు పొందాలని ఆదిలాబాద్ రీజినల్ డిప్యూటీ ఆర్ ఎం ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బస్ డిపోలో ఆర్టీసీ ఆధ్వర్యంలో పవర్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల్లో
కృష్ణా: విజయవాడ గాంధీనగర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి వంశీతో ములాఖత్ కానున్న నేపథ్యంలో పోలీసులు బారీకేడ్లు పెట్టారు. అయితే మద్యం మత్తులో ఓ వ్యక్తి రాయితో తలపై కొట్టుకున్నాడు. గేట్లు తెరవాలని హల్ చల్ చేశాడు. దీంతో మందు బాబును పో
GNTR: మేడికొండూరు మండలం పేరెచర్ల గ్రామం విశ్వభారతి ఫార్మసీ కాలేజీలో పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థ
ASR: మన్యం జిల్లా మక్కువ మండల విలేకరిపై దాడి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని ఏపీటీఆర్ఏ డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు శెట్టి మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను బయట పెట్టిన జర్నలిస్టులపై దాడి చేయడం సరికా
ADB: వారం రోజుల కిందట ప్రముఖ వ్యాపారి ఇంట్లో చోరీ జరిగిన ఘటన మరువకముందే నార్నూర్లో మరో చోరీ జరిగింది. శ్రీనివాస వైన్ షాపులో సోమవారం రాత్రి దొంగతనం జరిగినట్లు స్థానికులు తెలిపారు. దొంగతనం జరిగిన విషయాన్ని తెలుసుకున్న యజమాని పోలీసులకు సమాచా
SKLM: రణస్థలంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లావేరుకు చెందిన ఓ పాప బ్రెయిన్ సర్జరీ నిమిత్తం రూ.1,57,000 చెక్కును అందజేయడం జరిగిందన్నారు.
కృష్ణా: బీసీ, ఈబీసీ విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రాష్ట్ర వాటా కింద కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి 3.25 లక్షల మంది విద్యార్థులను జగన్ దగా చేశాడని టీడీపీ నేత బెజవాడ నజీర్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వేతనా
TG: కులగణన సర్వేలో అంతా భాగస్వామ్యం కావాలాని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కొందరు కావాలనే సర్వేలో పాల్గొనడం లేదన్నారు. ‘ఎమ్మెల్సీ కవిత ట్వీట్లు పెట్టడం కాదు.. సర్వేలో పాల్గొనాలని తన కుటుంబానికి చెప్పాలి. బీజేపీని జనం నమ్మే పరిస్
W.G: తణుకు పట్టణానికి చెందిన రూట్స్ స్కూలు ప్రిన్సిపాల్ ఎల్కే త్రిపాఠికి గురుబ్రహ్మ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును అందజేశారు. సోమవారం హైదరాబాదు లలితకళాతోరణం ఆడిటోరియంలో నిర్వహించిన సీవీ రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రదానోత్సవంల