W.G: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో కలిసి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి
ATP: ఆత్మకూరు మండలంలోని ప్రసిద్ధ పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో మంగళవారం ఎస్పీ జగదీశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ నిర్వాహకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సుబ్
NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారాన్ని అధికారులు ఇవాళ వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 181.9292 టీఎంసీల నీరు నిల్
కృష్ణా: పామర్రు జడ్పీ హై స్కూల్లో యానివర్సరీ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఎంఈఓ పద్మారాణి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఇందిరా రాణి మాట్లాడుతూ.. స్కూల్ యానివర్సరీ స్పోర్ట్స్ మీట్ను చేపట్టి, పలు క్రీడా పోటీలను
TG: పట్టభద్రల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ విషయం తెలియక చాలామంది సాధారణ రోజుల మాదిరిగా నగదుతో ప్రయాణిస్తున్నారు. ప్రజలు రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణిస్తే తప్పనిసరిగా ఆధారాలు ఉండాలని, లేకపోతే సీజ్ చేస్తామ
AP: సీఎం చంద్రబాబుతో కలిసి పోలీసులు దిగజారి వ్యవహరిస్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘మేము అధికారంలోకి వచ్చాక TDPకి సెల్యూట్ చేసిన పోలీసుల బట్టలూడదీస్తాం. వంశీ అరెస్ట్ సమయంలో ఏడాదిలో రిటైర్ అవుతున్నానంటూ ఓ సీఐ దురుసుగా ప్రవర్తించారు. అధిక
SS: పెనుకొండలో ఆటో కార్మికులు మంగళవారం సమావేశం నిర్వహించారు. ట్రాన్స్ పోర్టు రంగం జిల్లా ప్రధాన కార్యదర్శి బాబా, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. ఆటో కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రవాణా రంగాన్ని ప్
అక్రమ వలసదారులను అమెరికా నుంచి తమ దేశానికి పంపుతున్నట్లు కోస్టారికా ప్రకటించింది. 200 మంది వలసదారులతో కూడిన విమానం రేపు తమ దేశానికి చేరుతుందని చెప్పింది. అందులో మధ్య ఆసియా, ఇండియాకు చెందినవారు ఉన్నారని పేర్కొంది. వారిని పనామా సమీపంలోని తాత్
SS: గుడిబండ పోలీస్ స్టేషన్ను డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని పలు రకాల దస్త్రాలను పరిశీలించి వాటి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. అనంతరం డీఎస్పీ స్థానిక పోలీస్ సిబ్బందితో మాట్లాడు
ASR: జీ.మాడుగుల మండలంలోని కోడాపల్లి పంచాయతీ గన్నేరుపుట్టు గ్రామంలో 22 కేజీల గంజాయి పట్టుబడిందని సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై షణ్ముఖరావు మంగళవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి గ్రామంలో తనిఖీలు నిర్వహించగా మగు, జగదీశ్వరరావుకు