ASR: జీ.మాడుగుల మండలంలోని కోడాపల్లి పంచాయతీ గన్నేరుపుట్టు గ్రామంలో 22 కేజీల గంజాయి పట్టుబడిందని సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై షణ్ముఖరావు మంగళవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి గ్రామంలో తనిఖీలు నిర్వహించగా మగు, జగదీశ్వరరావుకు
ATP: అనంతపురంలో నిర్వహించిన అనంత బాలోత్సవం కార్యక్రమంలో గుత్తి ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులు పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి సర్టిఫికెట్లు అందుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉషా, గైడ్ రాధికా తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థ
ASR: అడ్డతీగల మండలం దుచ్చెత్తి శివారులో పేకాట కేంద్రంపై దాడి చేసి ఆరుగురు పేకాట రాయళ్లను అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకయ్య మంగళవారం తెలిపారు. వీరి నుంచి రూ.8,600 నగదు స్వాధీన పరుచుకున్నామన్నారు. దుచ్చెత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట, కోడిపందాలు,
AKP: నక్కపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు వరకు, అక్కడి నుంచి వెదుళ్లపాలెం వరకు 100 బైక్లతో మంగళవారం పోలీసులు ట్రాఫిక్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబ
ATP: గుత్తి పట్టణ శివారులోని గేట్స్ కళాశాలలో సైబర్ నేరాలపై మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుత్తి ఎస్సై ఆశా బేగం మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున
MNCL: బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నట్లు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 డీ6 ప్రకారం
GNTR: జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 32 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి మధ్యలోనే ఈ విధంగా ఎండలు ఉండగా.. రానున్న రోజుల్లో ఎండలు
NRML: గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిలుపుదల కోరుతూ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను దిలావర్పూర్ మండల కేంద్ర ప్రజలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం రెండవసారి అవకాశం ఇవ్వగా మంగళవారం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మండల తహసీల్దార్
NDL: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల విలేఖరి రామారావుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ మద్దయ్య, బనగానపల్లె నియోజకవర్గం అధ్యక్షులు సర్వేశ్వర రెడ్డిలు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని తహసిల
MHBD: మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మను నేడు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి, మాజీ ఎంపీలు శ