JN: ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి అన్నారు. చిల్పూర్ మండల కేంద్రంలో ఇవాళ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 34 మందికి కళ్యాణలక్
NLR: మనుబోలు మండల రైతులను అకాల వర్షం నిండా ముంచింది. శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. గాలులు వీయడంతో భారీ వృక్షాలు పడిపోయాయి. ఇదే సమయంలో రైతుల పొలంలో వందలాది ఎకరాలలో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. అసలే ధరల
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు. ముందుగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కిరణ్కు ప్రభుత్వ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్
అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ రోజురోజుకు పెరుగుతోంది. ట్రంప్ బెదిరింపులకు డ్రాగాన్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. చైనా ప్రొడక్ట్స్పై అమెరికా145శాతం టారిఫ్ పెంచితే డ్రాగాన్ నుంచి అదే రియాక్షన్ వచ్చింది. తాజాగా అమెరికా ఉత్పత్తులపై చైనా 125శాతాన
AP: వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్తోపాటు 10 మంది నిందితులు సీఐడీ విచారణకు హాజరయ్యారు. అధికారులు గంటపాటు జోగి రమేష్ను విచారించారు. విచారణ ముగిసిన తర్వాత జోగి రమేష్ మాట్లాడారు. చంద్రబాబు ఇం
NDL: సమసమాజ స్థాపన కై అహర్నిశలు కృషి చేసి, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన దీశాలి, మహాత్మా శ్రీ జోతి రావు పూలే అని ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. శుక్రవారం పాముల పాడు మండలoలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పి
AP: కర్నూలు జిల్లా DEO కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మధ్యకాలంలో శ్రీనివాసులు మహిళ ఉద్యోగులతో చెడుగా ప్రవర్తించారని ఆరోపణలు రావడంతో కడప RJD3 విచారణ జరిపారు. విచారణలతో అభియోగాలు వాస్తవాలన
NTR: జిల్లాలో 80, 859 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 41,295 మంది ఫస్టియర్, 39,564 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. రేపు శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నట్లు మంత్రి లోకేశ్ తాజాగా ట్వీట్ చేశారు. దీంతో జిల్లా
MLG: జిల్లా న్యాయస్థానంలో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా ఎన్నికైన అడ్వకేట్ వేణుగోపాలచారి, వారి కార్యవర్గానికి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ శుక్రవారం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ప
ADB: బోథ్ మండలంలోని దన్నూరు గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. దన్నూరు గ్రామస్తులు మార్చి 30న తమ ప్రాంతంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరగా కలెక్టర్తో మాట్లాడి సమస్యను వివరించడం జరిగ