అవతార్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2009లో వచ్చిన దర్శకుడు జేమ్స్ కేమరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా వచ్చి పుష్కర కాలం దాటిపోయినా.. ఆ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందుక
బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు డిసప్పాయింట్ అవుతునే ఉన్నారు. సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఏ మాత్రం అలరించలేకపోవడంతో.. ప్రభాస్ కొత్త సినిమాల కోసం వెయ్యి కళ్ళతో చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో జనవరి 12న పాన్ ఇండియా స్థాయిలో రా
ఘట్టమనేని బ్రాండ్తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. అయితే ఇటీవల వచ్చిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయాడు సుధీర్. అంతకుముందు వచ్చిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా కూడా అలరించలేకపోయింది. దాంతో సుధ
గుజరాత్(gujarat) లోని మోర్బీ బ్రిడ్జ్(Morbi bridge) కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 140మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా… ఈ ప్రమాదంలో… బీజేపీ(bjp)ఎంపీ కి చెందిన కుటుంబసభ్యులు దాదాపు 12 మంది ప్రా
గుజరాత్(Gujarat)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోర్బీ బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 132 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. చాలా మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుత
రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారికి ప్రశాంత్ కిశోర్(prashant kishor) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తే.. ఆ పార్టీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. ఆయన.. ఏపీలో జగన్ కోసం పనిచేస్తున్నారనే విషయం కూడా చ
ఇన్నాళ్లు సమంత పై రకారకాల కాంమెంట్స్ చేసే వారంతా.. ఎప్పుడైతే సమంత అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు వెల్లడించిందో.. అప్పటి నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఎప్పుడు యాక్టివ్గా ఉండే సమంత(samantha).. ఒక్కసారిగా మయోసైటిస్ అనే
జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కారణంగా కాపు సమాజిక వర్గానికి అన్యాయం జరుుగుతోందని… వైసీపీ మంత్రి కొట్టు సత్యనారాయణ(Kottu satyanarayana) ఆరోపించారు. తమ పార్టీలోని కాపు వర్గీయులను పవన్ కించపరిచే విధంగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై త్వ
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr)ఫై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Raja gopal reddy) సీరియస్ అయ్యారు. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సీరియస్ అయిన విషయం తెలిసిందే. కాగా.. ఈ విషయంలో టీఆర్ఎస్ నేతలు బీజేపీపై దుమ
ఏపీ రాజకీయాలపై సినిమా తీస్తానని ఆర్జీవీ(rgv) ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ కలిసిన తర్వాతే ఆర్జీవీ ఈ ప్రకటన చేశారు. కాగా.. తాజాగా టీడీపీ నేతలపై ఆర్జీవీ సెటైర్లు వేస్తూ… ఓ ఆడియో విడుదల చేశారు. తాను సినిమా తీస్తానంటే టీడీపీ బ్యాచ్ అంతా ఎంద