ప్రస్తుతం మహేష్ బాబునే కాదు ఆయన అభిమానులను కూడా ఓదార్చడం కష్టతరంగా మారింది. ముఖ్యంగా ఒకే ఏడాదిలో మూడు విషాదాలంటే.. మహేష్ గుండె ఎంత బరువెక్కి ఉంటుందో మాటల్లో చెప్పలేం. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో యావత్ సినీ ప్రపంచం శోక సంద్రంలో పడిపోయింది. ఈ ఏ
బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీ నుంచి హైకమాండ్ నుంచి ఆదేశాలు రావడంతో…. వారిద్దరూ హస్తినకు వెళ్లడం గమనార్హం. హై కమాండ్ పెద్దలను కలుసుకునేందుకు అక్కడే మకాం వేశారు. ఈ ఇద్ద
తాను మళ్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 2024 లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి వైట్హౌస్ పీఠాన్ని దక్కించుకునేందుకు రేసులో ఉంటానని స్పష్టం చేశారు. 2024 ఎన
సూపర్ కృష్ణ నిన్న తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా… నేడు ఆయన భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులర్పించారు. అనంతరం ఘట్టమనేని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. హైదరాబాద్ పద్మాలయా స్టూడియోస్ లో కృష్ణ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవుడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు అందరికీ తెలిసే ఉంటుంది. చాలా సార్లు… హిమాన్షు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హిమాన్షు శరీరాకృతిపై చాలా మంది కామెంట్స్ చేశారు. దీనిపై మంత్ర
భారత ప్రధాని నరేంద్ర మోదీ…యూకే నూతన ప్రధాని, భారత సంతతి వ్యక్తి రిషి సునక్ తో భేటీ అయ్యారు. యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సునాక్ మొదటిసారిగా ప్రధాని మోడీని కలిశారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్టర్ ద్వారా వెల్లడించి
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి హైకోర్టులో ఊహించని షాక్ ఎదురైంది. ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసు విచారణను సీబీఐకు అప్పగించడాన్ని హైకోర్టు నిరాకరించడం గమనార్హం. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్ట
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. కాగా… ఆ మందుస్తు ఎన్నికల విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు తేల్చారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో… ఆయన ముందస్తు ఎన్నిక
ఐపీఎల్ లో ముంబయి జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ముంబయి ప్లేయర్, వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ ఐపీఎల్ నుంచి తొలగిపోతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని ముంబయి ఇండియన్స్ ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించడం విశేషం. పొలార్డ్ ఐపీఎల్ మొద
ప్రపంచ జనాభా 800కోట్లకు చేరుకుంది. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 నివేదిక ప్రకారం మంగళవారం నాటికి ప్రపంచ జనాభా 800కోట్లకు చేరుకోవడం గమనార్హం. ప్రపంచ జనాభా 700 కోట్ల నుండి 800 కోట్లకు చేరడానికి 12 సంవత్సరాల కాలం పట్టింది. అయితే ఈ జనాభా 800 కోట్ల ను