కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార(Kantara)’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఈ సినిమా విజయంలో కంటెంట్తో పాటు మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగ
‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది ‘భీమ్లానాయక్’తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ నుంచి భారీ పాన్ ఇండియాన్ పీరియాడికల్ ఫిల్మ్ రాబోతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెర
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్తో ‘వారసుడు(Varasudu)’ అనే సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ నటిస్తోంది. బృందావనం స్టైల్లోనే యాక్షన్,
సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంటారు అభిమానులు. ప్రస్తుతం జైలర్ అనే సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ కేసులో తెలంగాణ హైకోర్టు(telangana High court) తుది తీర్పును వెల్లడించింది. అంతకు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారన్న కేసులో నిందితులను రిమాండ్ చేసేందుకు అవినీతి నిరోధక
వివాదాస్పద నటి పూనమ్ కౌర్(Poonam Kaur).. రాహుల్ గాంధీ(Rahul gandhi) పాదయాత్రలో పాల్గొంది. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జోడో యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ప్రస్తుతం ఆయన పర్యటన తెలంగాణలో కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 6 గంటలకు ధర్మపుర్ వద్ద యాత్ర ప్రార
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు చేసిన సినిమా ఏదంటే.. ముందుగా గుర్తొచ్చే సినిమా ‘అవతార్’. 2009లో దిగ్గజ దర్శకుడు జేమ్స్ కేమరూన్ ఈ సినిమాతో అద్భుతమే చేశాడు. అందుకే 13 ఏళ్లయినా కూడా.. అవతార్(Avatar) సీక్వెల్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్త
ఆహాలో వస్తున్న అన్స్టాపబుల్ టాక్ షో.. బాలయ్య క్రేజ్తో నెక్ట్స్ లెవల్కి వెళ్లింది. ప్రస్తుతం సెకండ్ సీజన్తో అలరిస్తున్నారు బాలకృష్ణ. అయితే ఈ షో స్టార్ట్ అవకముందు.. బాలయ్య(balakrishna) నిజంగానే హోస్టింగ్ చేస్తున్నాడా.. అని ఆశ్చర్యపోయారు ఆడియెన్స
ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ పై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా ఇది రాబోతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాకు పోటీగా మరో సినిమా
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఇప్పటి వరకు కలిసి ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు ఒకే స్టేజ్ పై కనిపించబోతున్నారు. దివంగత కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్ను.. కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్ర అత్యున్