ఏంజెల్ మాథ్యూస్ టైమ్డ్ ఔట్పై ఒక్కటే చర్చ.. ఈ క్రమంలో తన తప్పు ఏం లేదని మాథ్యూస్ అంటున్నారు. దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేశాడు.
చత్తీస్గఢ్ అసెంబ్లీ జరుగుతున్న మొదటి విడత ఎన్నికల్లో హింస చెలరేగింది. పోలింగ్ ప్రారంభమైన గంటలోనే సుక్మా జిల్లా తొండమర్కలో జరిగిన ఈఐడీ పేలుడులో సీఆర్పీఎఫ్ జవాను ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు రైళ్లు (Trains) ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనిపై రైల్ నిలయం సికింద్రాబాద్లోజీఎం అరుణ్కుమార్జైన్ డీఆర్ఎంలతో సమీక్ష నిర్వహించారు.
ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఛత్తీస్గఢ్లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ 16 మందితో మూడో జాబితా విడుదల చేసింది.కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ అధికారికంగా ఖరారైంది.