హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి శస్త్రచికిత్స పూర్తయ్యింది. అలాగే చర్మ సంబంధిత పరీక్షలు కూడా ఏఐజీ ఆస్పత్రిలో పూర్తయ్యాయి. ఆపరేషన్ తర్వాత ఆయన హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకున్నారు.
ఫ్రైడ్ రైస్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. నిల్వ చేసిన ఆహారాన్ని పదే పదే వేడి చేసి తీసుకోవడం వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అందుకు కారణమైన బ్యాక్టీరియా గురించి కచ్చితంగా కొన్ని విషయాలను అందరూ త
మంథని టికెట్ కోసం సింగిల్ విండో చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి మూడు పార్టీలు మారారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కు మారారు. అక్కడ టికెట్ ఇవ్వకపోవడంతో చివరకు బీఎస్పీలో చేరారు.
ఏపీలోని ఓటరు జాబితాలో మహిళ స్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ప్రత్యక్షమైంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఓటరు జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలో సీఎం జగన్ ఫోటో మహిళ స్థానంలో ఉండటంతో మరోసారి విమర్శలు గుప్పిస్తున్
బిగ్ బాస్’ హౌస్లో నామినేషన్ల ప్రక్రియా వాడీవేడిగా సాగింది. హౌస్లో మెజారిటీ సభ్యులు గౌతమ్ను నామినేట్ చేశారు. పదో వారంలోకి అడుగు పెట్టింది. ఇక బిగ్ బాస్ లో సోమవారం అంటేనే నామినేషన్ హీట్ కచ్చితంగా ఉంటుంది.