292 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 91 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయింది. దీంతో విజయం ఆశలు ఆవిరయ్యాయి. అయితే గ్లెన్మాక్స్వెల్ విజృంభణతో ఆసీస్ విజయం సాధించి సెమీ ఫైనల్కు చేరుకుంది.
ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్గఢ్లో మాత్రం అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. మిజోరాంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. నమోదైన పోలింగ్ శాతాన్
తెలంగాణలోని 9 స్థానాల అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ బీఫాంలను అందించారు. మరో వైపు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిని మారుస్తూ విజేయుడికి బీఫాంను అందించారు.
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల భీకర వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
లిఫ్ట్లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతిచెందిన సంఘటన హైదరాబాద్ లోని ఎల్బీ నగర్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంతో తనకు మంచి అనుబంధం ఉందని, ఇక్కడ సభను నిర్వహించే తాను ప్రధానిని అయ్యానని మోదీ అన్నారు. బీసీ ఆత్మగౌరవ సభలో ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నట్లు తెలిపారు.
వైఎస్ఆర్ పేరు, ఏపీ లోగో వల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.5,300 కోట్ల నిధులను నిలిపివేసింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి చివర్లో వైఎస్ఆర్ పేరు చేర్చడం ఏంటని సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ తరుణంలో దీనిపై వివరణ కోర
కమల్ హాసన్- మణిరత్నం కొత్త మూవీ థగ్ లైఫ్ హాలీవుడ్ మూవీ కాపీ అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. రైజ్ ఆఫ్ స్కై వాకర్ సినిమాలో సీన్లను థగ్ లైఫ్ సీన్లను పక్కనపెట్టి మరి విమర్శిస్తున్నారు.