తెలంగాణ ఎన్నికలకు ముందు ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ బూత్ల వద్ద ఓటు వేయనివారికి సహాయకులుగా వచ్చిన వ్యక్తులకు ఇంక్ మార్క్ పెట్టనున్నట్లు తెలిపింది.
దేశ రాజధాని దిల్లీ (Delhi)లో వాయు నాణ్యత దారుణంగా క్షీణిస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్పందించారు.
తన మేనేజర్ శ్రీను మృతిపై యాంకర్ ఝాన్సీ చేసిన ఎమోషనల్ పోస్ట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. 'నాకు అతడే పెద్ద సపోర్ట్, హెయిర్ స్టయిలిష్ట్ నుంచి పర్సనల్ సెక్రటరీ గా మారాడు. నా పనులన్నీ సమర్థవంతంగా నిర్వహించేవాడు. జీవితం. నీటిబుడగలాంటిది' అని ఆమె పోస్
ఫోన్లో దిశ యాప్ ఎక్కించే విషయమై జరిగిన గొడవలో ఓ సైనికుడిపై పోలీసులు(AP Police) దాడి చేశారు. ఈ ఉదంతం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సంతబయలు వద్ద చోటుచేసుకుంది.
బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబల్ హసన్ ప్రపంచకప్కు దూరమయ్యాడు. ఎడమ చూపుడు వేలు విరగడంతో ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో జరిగే బంగ్లా చివరి మ్యాచ్కు షకిబ్ అందుబాటులో ఉండట్లేదు
కప్పు టీ’ తీసుకురాలేదనే అసహనంతో ఓ వైద్యుడు సర్జరీని మధ్యలోనే ఆపి వేసిన ఘటన నాగ్పూర్లో వెలుగులోకి వచ్చింది. నగరంలోని మౌడా ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి పెనుప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్లోని నాగౌర్లో రోడ్ షో నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ వైర్లు ఆయన ప్రచార వాహనాన్ని తాకాయి.