బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అప్పుడే పదో ఎపిసోడ్ వరకు వచ్చింది. ఒక్కో ఫ్యామిలీ మెంబర్ వస్తున్నారు. నిన్న గౌతమ్ తల్లి, ప్రియాంక లవర్ శివ, బోలే భార్య వచ్చారు.
కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. తనపై, కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ రైడ్స్ జరుగుతాయని రెండు రోజుల క్రితం పొంగులేటి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో హోం రూల్ పాటించాలనే ఉద్దేశంతోనే తాను దశాబ్ద కాలం పాటు పోటీకి దూరంగా ఉన్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం తమ పార్టీ అభ్యర్థులకు ఆయన బీఫామ్లు అందించారు.
నేటి వన్డే ప్రపంచకప్లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఈ మెగాటోర్నీలో ఈ జట్టు రెండో విజయాన్ని పొందింది. 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ పై అద్భుత విజయాన్ని ఇంగ్లండ్ జట్టు నమోదు చేసింది.
తనకు ఇస్తానన్న టికెట్ను ఆఖరి నిమిషంలో వేరొక వ్యక్తి ఇవ్వడంతో బాన్సువాడ నియోజకవర్గ ఇంఛార్జ్ కాసుల బాలరాజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పురుగుల మందు తాగడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు.
సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోనున్నట్లు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 2,972 మందిపై సైబర్ బుల్లీయింగ్ షీట్స్ నమోదు చేశామని, త్వరలో వారి ఆస్తులను అటాచ్ చేస్తామని ప్రకటించారు.
కామారెడ్డి, గజ్వేల్ ప్రాంతాల్లో రేపు సీఎం కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. ఈ తరుణంలో కామారెడ్డిలో రేపు భారీ బహిరంగ సభ ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలోకి ఎంత మంది పీకేలు, డీకేలు వచ్చినా ఏకే47 లాంటి సీఎం కేసీఆర్ను ఏం చేయలేరన్నా