KDP: మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు 317 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు మైలవరం జలాశ అధికారులు తెలిపారు. నదీ పరివాహ గ్రామాలకు తాగునీటి అవసరార్థం నీటిని విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం మైలవరం జలాశయానికి ఎటువంటి ఇన్ఫ్లో లేదని తెలియజేశారు.