KRNL: నందికొట్కూరు పట్టణం ఎఐటీయుసీ కార్యాలయం నందు మంగళవారం ఆటో కార్మికుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐటీయుసీ నంద్యాల జిల్లా అధ్యక్షులు వి. రఘురాంమూర్తి మాట్లాడుతూ.. నందికొట్కూరు పట్టణంలో 139వ మే డే సందర్భంగా ఎఐటీయుసీ అనుబంధ ప్రజా సంఘాలకు ఎర్రజెండాను ఎగర వెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.