SRPT: జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో త్రాగునీటికి సమస్య తీవ్రంగా ఉందని తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలో మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో సీపీఎం జిల్లా కేంద్ర కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ తేజస్ స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని అన్నారు.