NGKL: రాష్ట్రంలోని వివిధ పుణ్యక్షేత్రాలలో ఉన్న ఆన్లైన్ సేవల మాదిరిగానే శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన ఉమామహేశ్వర దేవాలయంలో బుధవారం ఆన్లైన్ సేవలను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభించారు. దీని ద్వారా రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల భక్తులతో పాటు దేశ విదేశాలలో ఉన్న భక్తులు సైతం ఈ ఆన్లైన్ సేవలను ఉపయోగించుకోవాలన్నారు.