అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్పై దాడి ఘటనపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం పంజాబ్, హర్యానాలోని 14 ప్రాంతాల్లో దాడులు చేసింది.
టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. చిప్పకూడు తిన్న వ్యక్తి సీఎం కాలేడంటూ విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజా ఆశీర్వాద సభలో కోరారు.
చలికాలం వచ్చేసింది. ఇప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు కూడా ఎక్కువే.. మరి ఈ సీజన్లో ఏ ఫుడ్ తీసుకోవాలి.. పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. పదండి.
తెలంగాణలో మాజీ క్రికెటర్ల ఇళ్లపై ఐటీ సోదాలు జరిగాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నేత అయిన వినోద్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనతో పాటు మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అయూబ్ ఇంటిని కూడా ఐటీ
ప్రపంచంలోనే తొలి 3డీ టెంపుల్ తెలంగాణలో ఏర్పాటు కానుంది. సిద్దిపేటలో 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో మూడు ఆలయాలను నిర్మిస్తున్నారు. రోబోటిక్ మిషన్ సాయంతో ఆలయాలను ఏర్పాటు చేయనున్నారు. వరల్డ్ లోనే తొలి త్రీడీ టెంపుల్ ఇదే కావడం విశేషం.
కాంగ్రెస్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమని సినీ నటి, రాజకీయ నేత దివ్య వాణి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను మరింత ఆసక్తిగా మారుస్తూ బుధవారం దివ్య వాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు.