ఇటీవలి కాలంలో ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలి, చెడు అలవాట్లు వంటి కారణాల వల్ల అనేక వ్యాధులు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. మన ఆహారపు అలవాట్లతో పాటు కలుషిత వాతావరణం కూడా దీనికి కారణం. వ్యాధి క్రిములు మన జీవనశైలి, వాతావరణం ద్వారా వ్యాప్తి చెంద
అందరూ ఇష్టపడే డ్రై ఫ్రూట్స్లో జీడిపప్పు ఒకటి. ఇది వివిధ రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులోని పోషకాల గురించి చెప్పాలంటే ఫైబర్, మెగ్నీషియం, ప్రొటీన్, జింక్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి.
మంత్రి కేటీఆర్ ఫోన్ కాల్ ఆడియోను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. సిరిసిల్లలో కేటీఆర్కు ఓటమి భయం పట్టుకుందని, తన సొంత నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి కేటీఆర్ భయపడుతున్నారని విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం కేటీఆర్ ఫోన్ కాల్ ఆడియో నెట్టింట
మరి కాసేపు వెయిట్ చేయండి.. దేశం మొత్తం టన్నెల్లో చిక్కుకున్న 41మంది బాధితులు బయటకు రానున్నరు. ఈ విషయం మేం చెప్పడం లేదు, సొరంగం దగ్గర ఉన్న తీవ్రమైన కదలిక నుండి ఇది ఊహించబడింది. సొరంగం దగ్గర అధికారుల కదలికలు తీవ్రరూపం దాల్చాయి.
మంగళవారం సినిమాను చూసి సెన్సార్ బోర్డ్ వాళ్లు చాలా ప్రోత్సహించారు. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన పాయల్ ఎంతో కీలకం, ఆమె చేసిన క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరు అనిపించింది. మంగళవారం సినిమా గురించి నిర్మాతలు ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఏపీలో మధ్యాహ్న భోజనం తిని 51 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
గూగుల్ పే యాప్ వాడేవారికి ఆ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ పే నుంచి ట్రాన్సాక్షన్స్ చేసే టైంలో థర్టీ పార్టీ యాప్లు లేదా స్క్రీన్ షేరింగ్ యాప్లను వినియోగించొద్దని హెచ్చరించింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్, బాబా రామ్దేవ్ కు చెందిన పతంజలి ఇప్పుడు ఒకరితో ఒకరు ముఖాముఖిగా వచ్చారు. ఒకరోజు ముందు తప్పుదోవ పట్టించే ప్రకటనలపై రామ్దేవ్కు చెందిన పతంజలిని సుప్రీంకోర్టు మందలించింది.
దేశాని ఇందిరాగాంధీ చేసిన సంక్షేమం ఏం లేదన్న కేసీఆర్ మాటలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదని తెలిపారు. మోదీ, కేసీఆర్ ఒకటేనని అన్నారు.