శీతాకాలం రాకతో మీకు సోమరితనం పెరుగుతుందని ఎప్పుడైనా గమనించారా? ఉదయాన్నే మంచం మీద నుండి లేవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎంత నిద్ర పోయినా ఇంకా పోవాలనిపిస్తుంది.
హర్యానాలోని కర్నాల్లో జన్మించిన యుక్తి తరేజా మోడల్గా రాణిస్తూ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. నాగశౌర్యతో రంగబలి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
కుల గణన, రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్న బీహార్ నితీష్ కుమార్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్కు ప్రత్యేక హోదా డిమాండ్ ప్రతిపాదనకు నితీశ్ కుమార్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
డీప్ఫేక్ వీడియోలు వైరల్ అవ్వడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అటువంటి టెక్నాలజీ రావడం వల్ల భవిష్యత్తులో ఫేక్ సమాచారం వ్యాపించే అవకాశం ఉందని, దాని వల్ల అమాయకులు బలైపోయే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో కేంద్ర స
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీపై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ పోలీస్ అధికారితో దురుసుగా వ్యవహరించారని కేసు ఫైల్ చేశారు. పోలీసుల తీరును అక్బర్ సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ తప్పు పట్టారు.
వైసీపీ మంత్రి రోజా టీడీపీ నేత బండారు సత్యనారాయణపై పరువు నష్టం దావా వేసింది. అలాగే నగరి టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ పేరును కూడా పరువు నష్టం దావా పిటిషన్లో నమోదు చేసింది.