తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నందిని నెయ్యి పునఃప్రారంభించింది. గత ప్రభుత్వం హయాంలో తిరుమల శ్రీవారి ప్రసాదంలో వాడిన నెయ్యి లో పశువుల కొవ్వు , ఇతర కల్తీ పదార్థాలు ఉపయోగిస్తున్నారని వస్తున్న ఆరోపణల కారణంగా, TTD
తిరుమల లడ్డూ నాణ్యత, కల్తీపై జరిగిన వివాదం నేపథ్యంలో, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకాష్ రాజ్కు కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, లడ్డూ ప్రసాదంలో నాణ్యతకు సంబంధించి అనేక సమస్య
హైదరాబాద్ నగరంలో గత కొన్ని గంటలుగా భారీ వర్షాలు పడుతున్నాయి, దీని ప్రభావం నగరంలోని అనేక ప్రాంతాలపై పడింది, నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, ఎన్నో కాలనీలు జలమయంగా మారాయి, వర్షానికి నీరు నిలిచిపోవడంతో ప
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న “దేవర” సినిమా ఆన్లైన్ బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్లో తెఓపెన్ అయ్యాయి. సాధారణంగా, ఎలాంటి స్టార్ హీరో సినిమాల బుకింగ్స్ అయినా హైదరాబాద్లో ముందుగా ప్రారంభమవుతుంటాయి, తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి వస
జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ ఇటీవల తిరుమల లడ్డూ నాణ్యతపై జరిగిన వివాదం గురించి భావోద్వేగంగా స్పందించారు. తిరుమల లడ్డూ కల్తీకి సంబంధించిన వివాదం తన హృదయాన్ని బాధించినట్లు వ్యక్తం చేశారు. ఆయన ఒక పోస్ట్లో ఈ వ్యవహారంపై తన ఆందోళనను తెలియజేశారు.
సూపర్స్టార్ రజినీకాంత్ రాబోయే సినిమా “వెట్టయ్యన్” అక్టోబర్ 10న దసరా సందర్బంగా విడుదల కానుంది. చెన్నైలో జరిగిన ప్రీ-రీలీజ్ ఈవెంట్లో రజినీకాంత్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో “వెట్టయ్యన్” విడుదల తేదీపై కొన్ని వార్తలు వెలు
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో జరిగిన ప్రెస్ మీట్లో, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడిన విషయంపై ప్రశ్న అడిగారు ఒక రిపోర్టర్. ఈ సందర్భంలో, జగన్ తనడైన శైలిలో స్పందించార
తిరుమల లడ్డూ వివాదం చుట్టూ జరుగుతున్న చర్చలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన Xలో చేసిన పోస్ట్లో, “ఇది చాలా సున్నితమైన విషయం , తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని రిపోర్ట్ రావడం చాలా బాధాకరం,” అని పేర్కొన్నారు. ఈ అం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో తగినంత పార్కింగ్ లేకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడానికి, ముఖ్
స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శిం