3 అంశాలపై విచారణకు ఆదేశించామని అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. తప్పులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యీ జగదీశ్ రెడ్డి కోరడంతో.. ఈ మేరకు 3 అంశాలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశించారు.
సలార్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రతి గాథలో రాక్షసుడు అంటే సాగే లిరిక్స్ హత్తుకున్నాయి. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యాయి. ఈ పాట మూవీకి మరింత హైప్ తీసుకొచ్చింది.
తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్ర అప్పులు పెరిగాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఏడాదికి 12.07 శాతం చొప్పున అప్పులు పెరిగాయని.. మొత్తం 168 శాతం పెరిగాయని లెక్కలతో సహా వివరించారు.
తెలంగాణ అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి- మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. రూ.50 కోట్లు అని హరీశ్ రావు కామెంట్స్ చేశారు.
గతంలో వచ్చిన కరోనా మహమ్మారి తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. వైరస్తో యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఇబ్బంది పడింది. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతో సినీ పరిశ్రమ వణికిపోతోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. ఫైనల్స్ జరిగిన రోజు రాత్రి జరిగిన అల్లర్లకు కారణమైన పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ మంగళవారం తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పోలీస