ఎట్టకేలకు గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్ బయటికి వచ్చేసింది. ఓ మై బేబీ.. అంటూ సాగే ఈ పాటను హీరో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల పై డిజైన్ చేశారు. సాంగ్ బయటికి రావడమే లేట్ అన్నట్టు.. దారుణంగా నెగెటివ్ ట్రెండ్ అవుతోంది.
ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ విధిగా అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఆ అంశంపై తాము పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణం చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడా
ఈపాటికే హరీష్ శంకర్ రెండు మూడు సినిమాలు చేసి ఉండాల్సింది. చాలా కాలంగా పవన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఫైనల్గా పవన్తో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు పెట్టాడు. షూటింగ్ మధ్యలో ఇప్పుడు రవితేజతో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. మరి ఉస్తాద్ పరిస
సీతాఫలం రుచికరమైన, పోషకమైన పండు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇది తీసుకుంటే పలు జబ్బులు కూడా మాయం అవుతాయి. అలాగే అనారోగ్యం బారిన పడే అవకాశం తగ్గుతుంది.
ఆవనూనెలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, మినరల్స్ వంటి పోషకాలు చలికాలంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
మంత్రిగా సీతక్క సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. తొలి ఫైలుపై సంతకం చేశారు. ఆ కార్యక్రమంలో నేతలు, అధికారులు కనిపించారు. అక్కడ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ కూడా ఆగుపించారు.
కరాచీ బేకరీ గోడౌన్లో జరిగిన ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
రూపే క్రెడిట్ కార్డును యూపీఐకి లింక్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. చాలా మంది వాడుతున్నారు కూడా.. దీంతో సానుకూల అంశాలు చాలానే ఉన్నాయి. అలాగే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.
లోక్ సభలోకి దూసుకెళ్లిన ఆగంతకుడు సాగర్ శర్మ అంతకుముందే సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశారు. లోక్ సభలో ప్రవేశించి రచ్చ చేస్తామని ముందే అందులో పేర్కొన్నారు. మరో దుండగుడి తండ్రి స్పందించారు. తప్పు చేసినట్టు రుజువైతే ఉరి శిక్ష విధిం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫినాలే గెస్టులు ఇద్దరని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఆయనతోపాటు బాలకృష్ణ కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిసింది.