WNP: వనపర్తి డిపో పరిధిలో శుభకార్యాలు, విహారయాత్రలకు అద్దె బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు (79957 01851, 96765 63377, 7382829313) విడుదల చేశారు. ఈ సేవలు జిల్
BPT: బల్లికురవ మండలం వైదన గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. పిడుగురాళ్ల నుంచి అద్దంకి వైపు వెళ్తున్న ఓ లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప
ADB: జిల్లా పర్యటనకు వచ్చిన మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ను మాల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. గత BRS ప్రభుత్వంలో దళితుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు
WGL: పర్వతగిరి మండలం పంచరాయ తండాకు చెందిన భానోత్ యాకూబ్ (45) అనే వ్యక్తి పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. మద్యానికి బానిసై ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు, తరచూ వస్తున్న కడుపునొప్పిని భరించలేక సోమవారం సాయంత్రం తన పొలం వద్ద పురుగుమందు తాగార
SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో మైనార్టీ షాది ఖానా కోసం నిధులు మంజూరు చేస్తానని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నియమిస్తున్న షాదీఖానా పనులు నిలిచిపోవడంతో ఎంపీ నిధులతో పూర్తి చేయాలని మైనార్టీ సోదరులక
JGL: కోరుట్ల శివారులోని D40 కాలువలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం కనిపించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతను ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లికి చెందిన రాజ్ కుమార్ (38)గా గుర్తించి కుటుంబ సభ్యులకు
MDK: పాపన్నపేట మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీలో ఓ నూతన ఇంటి కిటికీలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. గమనించిన ఇంటి సభ్యులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారి కిష్టయ్య బృందం అక్కడికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను బంధించార
KDP: బలపనూరు 132/33 కేవీ సబ్స్టేషన్లో అత్యవసర పనులు చేయనున్నట్లు ఏఈ బాలసంజీవులు తెలిపారు. ఈ కారణంగా మంగళవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భద్రంపల్లి, తొండూరు, మల్లెల సబ్స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ ఫీడర్లక