TG: హైదరాబాద్ నగర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. అయితే రాబోయే కొన్ని గంటల్లో నగరవ్యాప్తంగా మళ్లీ తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అత్యవసరం అయితే తప్
NLG: నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లోని అమరవీరుల స్థూపం ముందు బాల్క సుమన్ అక్రమ అరెస్టును BRSV కార్యకర్తలు ప్లకార్డులు, నల్ల కండువాలతో సోమవారం రాత్రి నిరసన తెలిపారు. BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ నేతను ప్రభ
KKD: అన్నవరం కొండపై రామాలయం వద్ద సోమవారం 60 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. దేవస్థానం అధికారులు అతడిని 108 వాహనంలో తుని ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడని అన్నవరం పోలీసులు తెలిపారు. మృతుని మెడలో జంధ్యం, తువ్వాలు ఉన్నాయి. అతని
BHNG: పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నూతన సర్పంచులకు ఐదు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాజపేట మండల సర్పంచులు పాల్గొనగా, నిపుణులు గ్రామాభివృద్ధి, పరిపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అవగాహ
చిత్తూరు: పుంగనూరు పట్టణంలో ప్రభుత్వ బసవరాజ బాలికల, బాలుర కళాశాలలో సోమవారం నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో 332 మంది విద్యార్థులకు గాను 318 విద్యార్థులు హాజరయ్యారని, 14 మంది గైర్హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ గంగాధర నాయుడు తెలిపారు. ఇంటర్ పరీక్షలు ప
PDPL: సిఎస్ఆర్ (CSR) నిధులతో గ్రామీణ, విద్యా భివృద్ధి పనులు చేపట్టేందుకు హిందుస్థాన్ కోకా కోలా కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ శ్రీహర్ష ఎంఓయు (MOU) కుదుర్చుకున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా నీటి భద్రత, విద్య, మహిళా సాధికారత వంటి కార్యక్రమాలను ప్రాధాన్యతగ
GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం మైనారిటీల సంక్షేమంపై ఆయన గళమెత్తారు. కూటమి ప్రభుత్వం మైనారిటీలకు కేటాయించిన నిధుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే, క్
SRD: కుమ్మెర జాతరలో రజక, దళిత కుటుంబాలపై అగ్రవర్ణాల దాడిని నిరసిస్తూ సోమవారం ఖేడ్ రాజీవ్ చౌక్ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. పసికందు మృతికి కారణమైన వారిపై హత్యాకేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొఠారి నర్స
SRPT: రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తుంగతుర్తి సీఐ నరసింహారావు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగ
KMR: ఉప్పల్వాయి-కామారెడ్డి మధ్య ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ ఈ నెల 25న బుధవారం రోజు రాత్రి 11 గంటల వరకు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా మూసివేస్తున్నట్లు చెప్పారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు