ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్లో రైలు సమీపిస్తున్న సమయంలో ఒక మహిళ ట్రాక్పైకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. ప్రమాదాన్ని గమనించిన కమ్యూనికేషన్ కానిస్టేబుల్ డేవిడ్ వెంటనే ట్రాక్పైకి దిగి ఆమెను పక్కకు లాగి ప్రాణాలు కాపాడారు. రైలు
E.G: రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరులో RDSS పనుల నిమిత్తం శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కళ్యాణ్ నగర్, ఆదర్శ్ నగర్, జంగాల కాలనీ, ఉద్యోగుల కాలనీ, క్వారీ ప్ర
SRCL: మద్యం సేవించి వాహనాలు నడపరాదని వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి అన్నారు. గురువారం వేములవాడ పట్టణంలోని మూలవాగు వంతెన వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు చోటుచేస
ELR: 2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. గురువారం మంత్రుల బృందం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న 20 ఘాట్లకు అదనంగా మరో 16 కొత్త ఘాట్లు నిర్మించనున
సత్యసాయి: సోమందేపల్లి మండలం బుసయ్యగారిపల్లిలో శుక్రవారం ఉదయం 7 గంటలకు ‘కాఫీ విత్ వైసీపీ లీడర్స్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల వైసీపీ కన్వీనర్ గజేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉపశ్రీ
GNTR: కొల్లిపర మండలం అత్తులూరి వారి పాలెం వద్ద గురువారం రాత్రి జరిగిన బైక్ అదుపుతప్పి ప్రమాదంలో తూములూరు గ్రామానికి చెందిన రాజా అనే వ్యక్తి గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది క్షతగాత్ర
NTR: విజయవాడలోని కలెక్టరేట్లో ఎంపీ కేసినేని చిన్నితో కలిసి నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా స్టేట్ హోల్డర్స్ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేషనల్ హైవే MH 65 ఆరు లైన్ల విస్తరించే పురోగతిపై స
KDP: చెన్నూరు, రామనపల్లెల్లోని పాల కేంద్రాల్లో పశుసంవర్ధక శాఖ ఏడీ డా. శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాలలో యూరియా, ఫార్మలిన్ కలపడం, పశువులకు ఆక్సిటోసిన్ ఇవ్వడం వల్ల ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆయన హ
KKD: ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ MLA వరుపుల సత్యప్రభరాజా గురువారం అమరావతిలో CM నారా చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై CM సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్యే.. పలువురు మంత్రుల
AP: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్ సూర్యకాంత్ 2 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం తిరుమలను శ్రీవారి సేవలో పాల్గొననున్న ఆయన.. ఆదివారం తిరుపతిలోని 16 కోర్టు భవనాల కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేస్