వనపర్తి జిల్లా తెల్లరాళ్లపల్లి తాండలో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ శుక్రవారం దర్శించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అద్భుతమైన ఆలయం నిర్మించడం హర్షణీయమని తెలిపారు. అనంతరం ఆల
BDK: అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న మౌలిక వసతుల లోపాలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, సేవల నాణ్యత, మౌలిక వసతులపై నిన్న ప్రజ
నిర్మల్ రాచరిక వైభవాన్ని భావితరాలకు అందించేందుకు మున్సిపల్ పాలకవర్గం కట్టుబడి ఉందని ప్రకటించింది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మల్ వారసత్వ కట్టడాలను పరిరక్షించనున్నట్లు తెలిపింది. శ్యామ్గఢ్, బత్తీస్గఢ్, ఖిల్లాగుట్ట వంటి చారిత్రక ప్రదేశ
RR: స్వర్ణ భారతి ట్రస్ట్ ముచింతల్లో 2026 నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఐదు రోజుల శిక్షణ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా సంగెం సర్పంచ్ గన్నోజు వేణుగోపాల్ రంగారెడ్డి జిల్లా డీపీవో చేతుల మీదుగా శిక్షణ సర్టిఫికేట్ అందుకున్నారు. అనంతరం డీపీవోని శా
KMR: బాన్సువాడలో జనసేన ఇన్ఛార్జ్ రవీందర్ చౌహన్ పట్టణంలోని గౌలిగూడ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి జనసేన సభ్యత్వాన్ని ప్రారంభించారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి జన సైనికుడికి రూ.ఐదు లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. రానున్న
WG: బాల్య వివాహాల నిర్మూలన ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని నరసాపురం బార్ అసోసియేషన్ కార్యదర్శి వి.సూర్య ప్రకాశరావు అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనపై శుక్రవారం పీచుపాలెం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహ
TG: షోరూంల్లో వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జఠిలంగా మారుతోంది. కొత్త వాహనం కొన్న వారికి సాంకేతిక ఇబ్బందులు అడ్డుపడుతున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిన వాహనాలకు సంబంధించిన RCలు అందడంలోనూ జాప్యం అవుతోందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చే
BDK: కరకగూడెం మండలంలో ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొంటారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభిస్తారని అలాగే పలు అభివృద్ధి, వివాహ వేడుకల్లో
VSP: సీతమ్మధార సాంఘిక సంక్షేమ శాఖ బాలురు వసతిగృహాన్ని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న వసతులు, నిత్యావసరాలు సక్రమంగా అందుతున్నాయా అని ఆరాతీశారు. విద్యార్థులతో మాట్లాడి స్కాలర్
ADB: పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో సెల్ ఫోన్ లాక్కున్న ఘటనలో ఆరుగురు నిందితులు కేసు నమోదు చేసినట్లు CI నాగరాజు నిన్న తెలియజేశారు. పట్టణానికి చెందిన బాధితుడు కనిష్క్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అరె