SRPT: అనంతగిరికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు రాకపోవడంతో ఇఫ్కో ఆర్థిక సహాయంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన బస్సు షెల్టర్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి అనంతగిరి
TG: మూసీ శుభ్రం చేయాలంటే ముందుగా నాలాలు క్లీన్ చేయాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మూసీ ప్రాజెక్ట్ పేరుతో లోన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. గాంధీ పేరు చెప్పి దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మ
RR: రంజాన్ నమాజ్కు ముస్లిం సోదరులకు ఇబ్బందులు లేకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. పహాడీషరీఫ్ దర్గా దగ్గర ఉన్న ఈద్గాను ఈరోజు పరిశీల
MBNR: నూతనంగా ఎన్నికైన మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ గుముల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి గురువారం జిల్లా ఎస్పీ జానకిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రకాశం: అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గురువారం మార్కాపురంలో R&B కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 2సం. లు గడిచిన తమ స
NRML: జిల్లాలో గురువారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షకు 83 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో పరుశురాం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6219 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 6036 మంది విద్యార్థులు పరీక్ష
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘విష్ణు విన్యాసం’. FEB 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా రన్ టైం లాక్ అయింది. ఈ మూవీ 1:59 గంటల నిడివితో థియేటర్లలోకి రాబోతున్నట్లు తెలుపుతూ మేకర్స్ పోస్ట
ATP: అనంతపురంలో ఏర్పాటు చేసిన ప్రముఖ ఉడిపి హోటల్ను మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి గురువారం ప్రారంభించారు. హోటల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు విచ్చేసిన ఆమె రిబ్బన్ కట్ చేసి ఈ నూతన సంస్థను ప్రారంభించారు. నగర ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన
ADB: జిల్లాలోని కోర్టుల్లో మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తెలిపారు. క్రిమినల్, చెక్ బౌన్స్, బ్యాంక్, మోటార్ ప్రమాద క్లెయిమ్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టుల చుట్టూ తిరగకుండా సమయ
KMR: జిల్లా ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో గ్రామాలకు రోడ్లు వేస్తున్నప్పటికీ కొందరి నిర్లక్ష్యంగా రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. ఇందుకు నిదర్శనం ఈ చిత్రం. మద్నూర్ మండలం అవల్ గావ్ గ్రామం నుంచి కొడిచిర గ్రామానికి వెళ్లే మార్గంలో తారు రోడ్డును గుర