ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో ఫస్టియర్ ఆంగ్ల పరీక్షలో అసలు విద్యార్థికి బదులుగా మరొక యువకుడు పరీక్ష రాస్తూ ఇన్విజిలేటర్లకు అడ్డంగా దొరికిపోయాడు. ఓఎంఆర్ షీట్పై సంతకం చేయించుకునే సమయంలో చేతిరాత సంతకంలో తేడా ఉండటంతో అసలు విష
GDWL: ఇటిక్యాల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శనివారం ఫిజియోథెరపీ అవగాహన సదస్సు నిర్వహించనుందని ఎంపీడీవో అజర్ మొహియిద్దీన్ తెలిపారు. నిజాం ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు అవగాహన కల
TPT: చంద్రగిరిలో శుక్రవారం రాత్రి డిజిటల్ పన్నుల వసూళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈవో చంద్రశేఖర్రెడ్డి సిబ్బందితో కలిసి గృహాలు, దుకాణాల వద్దకు వెళ్లి డిజిటల్ విధానంలో పన్నులు వసూలు చేశారు. మార్చి 5 లోపు బకాయి పన్నులు చెల్లించాలని ఆ
KRNL: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మార్చ్ 1న ఆదివారం సెలవు కావడంతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈనెల 28వ శనివారం పంపిణీ చేశారు. ఆలూరు టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ ఆదేశాలతో ఆలూరు టౌ
MNCL: చెన్నూర్ – మంచిర్యాల మధ్య నడుస్తున్న ఆర్టీసీ బస్సు వేళలను మార్చాలని కాంగ్రెస్ నాయకులు అశోక్ ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులు, ఉద్యోగుల సౌకర్యార్థం ఉదయం 7 గంటలకు, సాయంత్రం 5 గంటలకు బస
MBNR: జడ్చర్ల మండలం మల్లేబోయిన్పల్లికి చెందిన లక్ష్మి భర్త ఇటీవల చనిపోవడంతో దేవుని వద్ద నిద్ర చేసేందుకు కుటుంబంతో కలిసి వెళ్లారు. ఇల్లు ఖాళీగా ఉండటాన్ని గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ. లక్ష నగదు 8 తులాల బంగారం, కిలో వెండి వస్తువు
IPL 2026 సీజన్ ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. T20 WC 2026 ముగింపు దశకు చేరుకోవడంతో MAR 8న ఫైనల్ అనంతరం క్రికెట్ అభిమానుల దృష్టి IPLపై నిలవనుంది. అయితే, ముందుగా ప్రకటించినట్లుగా MAR 26న కాకుండా, టోర్నీని మార్చి 28న ప్రారంభించాలని BCCI అకస్మాత్తుగా నిర్ణయించడం చర్చన
కృష్ణా: మచిలీపట్నంలోని ఆర్కే ప్యారడైజ్లో జనసేన ఉద్యమి దిశా నిర్దేశం కార్యక్రమం శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ.. జనసేన పార్టీ బలోపేతం కోసం గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సమర్థవంత
NLR: సోమశిలకు చెందిన వేలమూరి శ్రీరామ్కు కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. అతి ఉత్కృష్ట సేవా పథకంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఫర్ ది ఔట్ స్టాండింగ్ ఇన్ ఇంటలిజెన్స్ ఇన్-2025 పురస్కారాన్ని అందుకోనున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా జోన
PLD: పెదకూరపాడు నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఒకటవ తేదీ ఆదివారం కావడంతో శనివారం ఉదయం నుంచి అధికారులు నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు చేరుకొని వారికి పింఛన్లు అ