KRNL: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మార్చ్ 1న ఆదివారం సెలవు కావడంతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈనెల 28వ శనివారం పంపిణీ చేశారు. ఆలూరు టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ ఆదేశాలతో ఆలూరు టౌన్లో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు వాల్మీకి బోయ గుండయ్య పింఛన్ పంపిణీ చేశారు.