కృష్ణా: మచిలీపట్నంలోని ఆర్కే ప్యారడైజ్లో జనసేన ఉద్యమి దిశా నిర్దేశం కార్యక్రమం శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ.. జనసేన పార్టీ బలోపేతం కోసం గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే విధానాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.