ప్రకాశం: మర్రిపూడి మండలం చీమట గ్రామానికి చెందిన గర్భిణీకి పురిటి నొప్పులు అధికమవడంతో కుటుంబీకులు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిగా చేరుకున్న సిబ్బంది ఒంగోలు వైద్యశాలకు తరలిస్తుండగా చీమకుర్తి సమీపంలో నొప్పులు అధికమై పండంటి మగ బ
NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం పదవ తరగతి విద్యార్థులకు పది పరీక్షలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సదానందం మాట్లాడుతూ.. పది పరీక్షలను నిర్భయంగా వ్రాయాలని,విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణ
TPT: తూకివాకం పంచాయితీ ఎస్.యన్.పురంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు. లబ్ధిదారుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేశామని చెప్పారు. ఇవాళ పింఛన్ తీసుకోనివారు
గూగుల్ ప్లేస్టోర్లో ఆధార్ యాప్ డౌన్లోడ్ చేయాలి. ఆధార్ వివరాలు నమోదు చేసి 6 అంకెలతో కూడిన పిన్ సెట్ చేసుకోవాలి. ఫొటోతో కూడిన ఆధార్ కార్డు కనిపిస్తుంది. కింద డౌన్లోడ్, షేర్, బయోమెట్రిక్ లాక్ కనిపిస్తాయి. సర్వీస్ పేజీ తెరవగానే ఫోన్ నెంబర్,
WGL: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో నిన్న రాత్రి MLA దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నర్సంపేటక
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలోని పండ్ల చెట్లకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ ప్రకటించారు. ఇందులో 62 మామిడి చెట్లతో పాటు సపోటా కొబ్బరి అల్లనేరేడు చెట్లు ఉన్నాయి. ఏడాది కాలానికి కనీస
GDWL: కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నెలో ఆత్మ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం, నానో ఫెర్టిలైజర్లు, ఆయిల్ పామ్ సాగులోని మెళకువలను వివరించారు. ఆధునిక పద్ధతులు పాటించి అధిక లాభాలు పొందాలని సూచించారు.
KMM: నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో శనివారం ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. దొరికిన వారిని దొరికినట్లే కరవడంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. దీంతో కొందరు యువకులు ఆ పిచ్చికుక్కను
AKP: ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో రేపు సబ్ జూనియర్స్ బాలుర, బాలికల రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కొఠారు నరేష్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు పోటీలు ప్రారంభం అవుతాయన్నారు. 2010 అక్
KDP: అంగన్వాడీలకు వేసవి సెలవులు 15 నుంచి 30 రోజులకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. జీతాలు పెంచాలని ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు రాష్ట్ర ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి