VSP: పద్మనాభం మండలంలో కొండపై వెలసి ఉన్న అనంత పద్మనాభ స్వామి తెప్పోత్సవం ఆదివారం ఆలయ వేద పండితులు భక్తులు నడుము ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్లను ఊరేగింపుగా కోనేరు వరకు తీసుకువెళ్లి పూలతో అలంకరించిన హంశ వాహనంపై కోనేరులోత
ప్రకాశం: కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించడం, రికార్డుల నిర్వహణలో పారదర్శకతను నిర్ధారించడమే లక్ష్యంగా సీఐ హజరతయ్య టంగుటూరు పోలీస్ స్టేషన్ను ఆదివారం సందర్శించి సిబ్బందితో సమావేశమయ్యారు.పెండింగ్ కేసులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
KKD: CM చంద్రబాబు తిరుమలను రాజకీయం చేస్తున్నారంటూ కొందరు సాధువులు చేసిన ఆరోపణలు సత్య దూరమని TTD ట్రస్టీ, MLA జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. ఆదివారం కాకినాడ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఒక పార్టీ కొమ్ముకాస్తూ CMపై ఆరోపణలు చేయడం సరికాదని ప్రశ్నించ
అన్నమయ్య: పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ఆదివారం తన కార్యాలయంలో రూ. 64,11,890 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను బాధితులకు అందజేశారు. కష్టాల్లో ఉన్న నియోజకవర్గ ప్రజలను ఆదుకోవడమే లక్ష్యమని, ప్రజల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరిస్థితులను
NRPT: జామా మసీదులో ఆదివారం రాత్రి ముస్లింలకు ఇఫ్తార్ విందును మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు రెహమాన్ ఖాన్ ఏర్పాటు చేశారు. సామూహిక ప్రార్థనలు అనంతరం ఉపవాస విరమణ చేసి విందును స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పీఎస్ చిట్టెం మాధవరెడ్డి, ఏఎంస
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,290 తగ్గి రూ.1,69,800కు చేరింది. అలాగే, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,000 తగ్గి రూ.1,55,650గా నమోదైంది. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.10,000 తగ్గి రూ.3,15,000కు చేరింది.
ASR: గుర్తేడు మండలం కె.వేజువాడలో చిన్నారుల భవిష్యత్తును ఆ ఎంపీడీఓ మార్చారనే చెప్పాలి. లోతట్టు గిరిజన గ్రామం అయిన కె.వేజువాడలో 6నెలల క్రితం చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఎంపీడీఓ బాపన్న దొర P4 కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామాన్ని దత్తత తీసుకొన
KNR: శంకరపట్నం( M) తాడికల్ గ్రామానికి చెందిన మొలుగూరి బాలకృష్ణ వాటర్ హీటర్ సహాయంతో నీటిని వేడి చేసుకునే క్రమంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లోని టీవీ,ఫర్నిచర్, మొబైల్ ఫోన్ కాలిపోయినట్లు తెలిపాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి పక్క
TG: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో రాహుల్ వికారాబాద్ బయల్దేరనున్నారు. అక్కడ జరగనున్న పీఏసీ సమావేశం, డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్
MBNR: జిల్లాలోని కురుమూర్తి స్వామి దేవస్థానం 750 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రాచీన క్షేత్రం. ‘పేదల తిరుపతి’గా పేరొందిన ఈ ఆలయాన్ని 13-14వ శతాబ్దాల్లో ఆత్మకూరు–అమరచింత సంస్థానాధీశులు నిర్మించారు. స్వామివారిని కులదైవంగా ఆరాధించిన వారు ఆలయ అభివ