AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైసీపీ నేత కత్తిపోట్లకు గురయ్యారు. శివరామిరెడ్డిని దుండగులు కత్తితో పొడిచి పరారయ్యారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శివరామిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్రషర్ ఫ్యాక్టరీ విషయంలో
PPM: ప్రజలు తమ రెవిన్యూ సమస్యల పరిష్కారం కోసం జిల్లా, మండల కేంద్రాలకు తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే పరిష్కారం అందించేందుకు ‘విలేజ్ రెవిన్యూ క్లినిక్’ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఇవాళ వి
NDL: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సద్దల సూర్యనారాయణ రెడ్డి గురువారం పరిశీలకుడిగా నియమితులయ్యారు. వైసీపీ కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. సద్దల సూర్యనారాయణ రెడ్డి
TG: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు శంషాబాద్ విమానాశ్రయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి HYDకు రావాల్సిన 16 విమానాలు, ఇక్కడి నుంచి గల్ఫ్ వెళ్లాల్సిన 15 విమానాలు కలిపి మొత్తం 31 సర్వీసులు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్
విజయనగరం జిల్లా బొబ్బిలిలో వేణుగోపాలస్వామి వార్షిక డోల యాత్ర (తెప్పోత్సవం) ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఫూల్బాగ్లోని పుష్కరిణిలో వేణుగోపాలస్వామి రుక్మిణి, సత్యభామలతో కలిసి పడవలో విహరించడం ఈ ఉత్సవం ప్రత్యేకత. వసంత ఋతువు ప్రారంభంలో జరిగే
MDK: పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్ గ్రామ శివారులో ఆటో అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. స్థానికులు 108కు సమాచారం అందించి, క్షతగాత్రులను 108సహాయంతో మెరుగైన చికిత్స కోసం మెదక్ ప్
KMR: గాంధారిలోని వజ్జపల్లి గ్రామంలో నేడు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి పబ్బ దశరథం వజపల్లి గ్రామ సర్పంచ్ రాధాబాయి శ్యామరావు మాట్లాడుతూ.. రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్చి 15న లోప
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ మారింది. ముందుగా ప్రకటించిన మార్చి 26, 2026కు బదులుగా, ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించార
AP: వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు రివర్స్ పాలన నడిచిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో హెక్టారుకు రూ.17 వేలు చొప్పున ఇచ్చారని తెలిపారు. ‘గత ప్రభుత్వంలో రైతులకు ఇచ్చే పరిహారం రూ.12 వేలకు తగ్గించింది. కూటమి వచ్చిన తర్వాత పరిహార