NTR: గృహనిర్మాణ కాలనీలలో మౌలిక వసతుల కల్పనపై మైలవరం MLA వసంత కృష్ణప్రసాద్ బుధవారం శాసనసభలో ప్రశ్నలు అడగనున్నారు. ఈ మేరకు లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ఎస్.ప్రసన్నకుమార్ వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కాలనీలలో మౌలిక వసతుల కల్పన
MLG జిల్లా పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రులు, ఉన్నతాధికారులు బుధవారం సమీక్ష నిర్వహించారు. HYD సచివాలయంలో మంత్రులు ఉత్తంకుమార్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగగా.. కలెక్టర్ దివాకర,నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన
నెల్లూరు: ఇటీవల కాకినాడలో జరిగిన క్రాకర్ యూనిట్ పేలుడు ఘటన నేపథ్యంలో నెల్లూరులో అధికారులు అలెర్ట్ అయ్యారు. అన్ని క్రాకర్ యూనిట్లపై సమగ్ర సమీక్ష చేపడుతున్నట్లు RDO అనూష పేర్కొన్నారు. మూడు విభాగాలు సంయుక్తంగా పీఎన్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాల
SRPT: కోదాడ నుంచి గణపవరం గ్రామానికి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రూ. 2 లక్షల విలువైన మద్యాన్ని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు, అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పట్టుకుని నిం
WGL: సంగెం మండలంలోని పోచమ్మతండా నుండి కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతరకు వెళ్ళే ప్రభ బండిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెసరు విజయ్ చందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రభ బండ్లు మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని, కొమ్మాల లక్ష్
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 73 మందికి కామారెడ్డి కోర్టులో శిక్షలు పడ్డాయి. వీరిలో 10 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించగా, మిగిలిన వారిపై రూ. 67,500 జరిమానా విధించారు. తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ఇలాం
SRCL: వేములవాడ పట్టణంలో హోలీ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. మున్సిపల్ పాలకవర్గం, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి హోలీ వేడుకల్లో రంగులు పూస్తూ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ పండుగ సాంప్రదాయాలు మన సంస్కృతిలో ఐక్యత, సౌభ
కృష్ణా: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు ఈ వారంలో విడుదల కానున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు తెలిపారు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. హాల్ టికెట్లు కేవలం అధికారిక వెబ్సైట్లోనే ఉంటాయని, అనధికారి
నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన హోళీ వేడుకల్లో అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి రంగులు చల్లుకున్నారు. నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు ఆయన
NRML: నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి స్థానిక సెయింట్ థామస్ పాఠశాల వరకు డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన కోనో కార్పస్ మొక్కలను పూర్తిగా తొలగించేందుకు మున్సిపల్ యంత్రాంగం సిద్ధమైంది. కోనో కార్పస్ మొక్కలతో శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయన్న ఉ