AP: మంత్రి అనగాని అసెంబ్లీలో జేఎన్టీయూ చట్టసవరణ బిల్లను ప్రవేశపెట్టారు. జేఎన్టీయూ విభజించినా.. ఉద్యోగుల విభజన జరగలేదని తెలిపారు. దీంతో పరిపాలనా సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఇప్పుడు ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చి విభజన కోసం అవకాశం కల్పిస్తున్
T20 WCలో రన్స్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బందిపడుతున్న అభిషేక్పై క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫామ్లో లేనప్పుడు నెట్ ప్రాక్టీస్ కంటే విరామం తీసుకోవడం మంచిదని.. అప్పుడే మానసికంగా బలం చేకూరుతుందని సూచించాడు. ఒత్తిడిని అధ
PPM: విలేజ్ రెవెన్యూ క్లినిక్ ద్వారా ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం లభించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం గరుగుబిల్లి మండలంలోని గొట్టివలస గ్రామ సచివాలయంలో నిర్వహించిన విలేజ్ రెవెన్యూ క్లినిక్ను ఆయ
SKLM: జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన అన్నారు. గురువారం నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం
KMM: ఖమ్మం శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 7న గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు స్వామివారి ఉత్సవ మూర్తులను కొండపై నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి గిరి ప్రదక్షిణ గావిస్తారు. అనంతరం రాత్రి 7:30 గంటలకు కొండపై స
BDK: సుజాతనగర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం హెల్త్ మిషన్ 100లో భాగంగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వైద్యాధికారి రమేష్ కుమార్ గురువారం తెలిపారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, ప
చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి, వేసవిలో ప్రజలకు చల్లని తాగునీటిని అందించడానికి ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయం వెలుపల చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, AR శ్రీ దేవదాస్, AR DSP శ్రీ చిన్ని కృష్ణ, ఇతర పోలీసు అధిక
NZB: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అందుల సౌకర్యార్థం బ్రెయిలీ విభాగాన్ని గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా అంధులకు సంబంధించిన పుస్తకాలతో పాటు కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం ఏర్
NLG: దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఆధ్వర్యంలో MGNREGS నిధుల నుంచి మైనంపల్లి గ్రామానికి రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులను మంజూరయ్యాయి. ఈ సందర్భంగా బీచ్యతాండలో మైనంపల్లి సర్పంచ్, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్ గురువారం అధికారులు, స
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్ల విస్తరణలో తొలగించే పురాతన చెట్లపై ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతని చెప్పారు. నెలరోజుల్లో పాలసీ రూపొందిస్తామని వెల్లడించారు. అలాగే, కొత్త జి