MHBD: మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అర్హులైన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే మురళినాయక్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ సం
కృష్ణా: దివిసీమ అభివృద్ధి ప్రదాత ఎంవీ కృష్ణారావు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. బుధవారం అవనిగడ్డ వంతెన సెంటర్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సందర్భంగా కృష్ణారావు విగ్రహానికి నాగాయలంక మం
SRCL: ప్రముఖ యాంకర్ సుమ కనకాల బుధవారం వేములవాడ భీమేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఆమె శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం సుమ కోడె మొక్కును సమర్పించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెక
HNK: పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో MPDOగా విధులు నిర్వర్తిస్తున్న రవీందర్ డిప్యూటీ సీఈవో పదోన్నతి పొందారు. ఈ మేరకు నేడు ఆయనను కార్యాలయ సిబ్బంది కలిసి ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్ నవీన
BDK: పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్ట్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగ
TG: నాగర్కర్నూల్లో మాజీమంత్రి KTR పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కుమ్మెర జాతర ఘటన బాధితుల దీక్షాస్థలికి చేరుకున్నారు. బాధితులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. ఇది మాటలకందని మహా విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి యన్.ఆర్.జి.ఎస్ నిధుల కింద రూ.50 లక్షలు నిధులు మంజూరు అయ్యాయని ఆలయ ఈవో విజయ రాజు బుధవారం మీడియాకు తెలిపారు. మండల ఇంఛార్జి గుమ్మనూరు నారాయణస్వామి, గ్రామస్త
ASR: అరకులోయ మండలం పరిధిలో ఇన్వెస్టు బ్రిర్జి పౌండేషన్ ద్వారా నిపుణులైన వైద్యుల చేత బుధవారం బస్కి గ్రామ పంచాయతీలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో కంటి పరీక్ష, దంత పరీక్షలు నిర్వహించారు. దీంతో పాటు కళ్ళద్దాలు, ఉచితంగా అందజేశా
BHPL: రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు జరగనున్నట్లు ఆలయ ఛైర్మన్ NSR ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రత్యేక అభిషేకంతో వేడుకలు ప్రారంభం కానున్నట్లు ఛైర్మన్ ప
CTR: పుంగనూరు మండలం పట్రపల్లి గ్రామ సమీపంలో అల్లనేరేడు తోటలో బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 1,50,000 డ్రిప్ పైపులు, కేబుల్స్ కాలిపోయి నష్టం వాటిల్లి