HYD: GHMC విభజన తర్వాత ఖజానా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సుమారు ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు చర్యలకు దిగారు. బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ అయ్యాయి. గడువులోగా చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేయొచ్చు. విడ్డూ
NZB: అంతర్రాష్ట్ర ట్రాన్స్ ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు CP సాయిచైతన్య తెలిపారు. ముధోల్, భైంసాకు చెందిన 10 మంది ముఠా సభ్యులు పంట పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసినట్లు వెల్లడించారు. నిందితుల్లో ఏడుగురిని అరెస
SKLM: పలాస మండలం నీలిపద్ర గ్రామంలో మంగళవారం రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ టీపీసీ ఛైర్మన్ బాబు రావు, టీడీపీ జిల్లా కార్యదర్శి విఠల్ రావు హాజరై రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు
అనకాపల్లి మండలం మామాడిపాలెం, తగరంపూడి గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పలు ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మామిడిపాలెం జడ్పీ హైస్కూల్లో కొత్తగా నిర్మించిన అదనపు తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, ఎస్సీ కాలన
GNTR: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అర్హులైన ముగ్గురు మత్స్యకారులకు 60 శాతం, 40 శాతం రాయితీతో మూడు చక్రాల వాహనాలను గుంటూరులో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి పి.ఎన్. కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. పథకం ద్వారా మత్స్యకారుల జీవనోపాధ
AP: లోక్సభ తొలి దళిత స్పీకర్, టీడీపీ సీనియర్ నేత జీఎంసీ బాలయోగి వర్థంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళులర్పించారు. ‘దళితులు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి జీఎంసీ బాలయోగి అహర్నిశలు కృషి చేశారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. దేశానికి,
VZM: జీతాలు పెంచాలని అమరావతిలో శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అక్రమ అరెస్టు చేశారు. వారిని బేషరతుగా విడుదల చేయాలని మంగళవారం కొత్తవలస కూడలిలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గాడి అప్పారావు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించార
NLR: కోవూరు మండలం పాటూరు గ్రామ వైసీపీ నూతన కమిటీని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ కమిటీని ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ప్రజలకు అందుబాటు
VSP: అగనంపూడి జోన్ 77వ వార్డులో సుమారు రూ.7.5 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు, కార్పొరేటర్ బట్టు సూర్యకుమారితో కలిసి తారు, సీసీ రోడ్లు, కల్వర్ట్లు, కాలువల ని
MDK: చేగుంటలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సహకారంతో స్పందన కల్చరల్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్ స్కోప్ ఆధ్వర్యంలో హెచ్ఐవీ ఎయిడ్స్, టీబీ నియంత్రణపై అవగాహన కళాజాత ప్రదర్శన చేపట్టారు. కనకదుర్గ కళా సమితి