GNTR: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అర్హులైన ముగ్గురు మత్స్యకారులకు 60 శాతం, 40 శాతం రాయితీతో మూడు చక్రాల వాహనాలను గుంటూరులో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి పి.ఎన్. కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. పథకం ద్వారా మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని తెలిపారు.