SKLM: బెంతు ఒరియా కులస్థులకు న్యాయం చేయాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అశోక్ బాబు కోరారు. గురువారం అమరావతిలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కె.రఘు రామ కృష్ణం రాజును కలిసి వినతిపత్రం అందజేసి, బెంతు ఒరియాల సమస్యలను వివరించారు. వారు ప్రధానంగా ఏ
ఇంగ్లండ్పై T20 WC సెమీస్ విజయంతో భారత్ ఫైనల్కు చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా 253/7 స్కోర్ చేసిన సూర్యసేన అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. T20 ఫార్మాట్లో అత్యధికంగా 6 సార్లు 250+ స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. గతంలో ఈ రికార్డ్ IPL టీమ్ సన్&z
ADB: పోలీసు అక్క సమాచారంతో బాల్యవివాహాలను నిలిపివేయడం జరుగుతుందని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ గురువారం తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థినిలకు సైబర్ క్రైమ్, మహిళల వేధింపులపై పోలీసు అక్క ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతు
బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కెరీర్లో కొన్నిసార్లు హిట్ కొట్టాలనే ఆత్రుతతో పాత్రలను అంగీకరించి తప్పు చేశానని తెలిపింది. ఇకపై తనని అగౌరవపరిచే పాత్రలు చేయనని వెల్లడించింది. అలాగే, కెరీర్లో ఈ స్థాయికి చేర
NRML: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేసిన ఫైజాన్ అహ్మద్ చేసిన సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా గురువారం రాత్రి కలెక్టరేట్లో ఆయనకు వీడ్కోలు కా
NLR: ప్రయాణికుల సౌకర్యార్థం రాపూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన RO ప్లాంట్ను ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేశ్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీ డిపోలలో చర్యలు తీస
SDPT: జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య కీలక ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించార
NZB: ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల ప్రకారం.. ఎడపల్లి మండలం ఎమ్మెస్సీ ఫారానికి చెందిన పవన్ బైక్పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఎడప
వరంగల్ నిట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ మహమ్మద్ ఫారుక్ హష్మీ జపాన్లో ఈ నెల 17-19 తేదీల్లో జరిగే IVSP-26 అంతర్జాతీయ సదస్సుకు ఎంపికయ్యారు. ఈ సదస్సులో ఆయన “ట్రాన్స్ఫార్మర్-ఆగ్మెంటెడ్ ఎఫిషియంట్నెట్ V2B3” సాంకేతికత ఆధారంగా మ
NLG: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను చిట్యాల మున్సిపాలిటీలో నేటి నుంచి ప్రారంభించనున్నారు. పాలకవర్గం ముందు రోజే వార్డుల్లో చేపట్టవలసిన పనులపై సమీక్ష జరిపారు. పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాల