TPT: తూకివాకం పంచాయితీ పరిధిలోని ఎస్.ఎన్.పురంలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధి
SRPT: సమాజంలో ఎవరి హక్కులకూ భంగం కల్గించొద్దని మునగాల తహసిల్దార్ సరిత అన్నారు. శనివారం మునగాల గ్రామపంచాయతీ ఆవరణంలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పౌర హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంట
CTR: పూతలపట్టు ఏఎస్సై శేఖర్ పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఇవాళ జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్లో శనివారం నిర్వహించారు. ఆయన సేవలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. పదవీ విరమణ అనంతరం సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక
ADB: నార్నూర్ మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శనివారం జాతీయ సైన్స్ డే వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు శాస్త్రీయ ఆవిష్కరణలు, మోడల్స్, ప్రదర్శనలు ఏర్పాటు చేసి తమ ప్రతిభను చాటారు. శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు, శాస్త్ర సా
NRML: ఎస్సీలకు అంబేద్కర్ అభయ హస్తం12 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఎంహెచ్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నిర్మల్ పట్టణం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుత
SRCL: రైతులకు రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని చందుర్తి మండల రైతు సంక్షేమ సంఘం నాయకులు శనివారం తసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంటయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులకు పనులు ప్రారంభ దశలోనే రైతులకు
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతన డైరెక్టర్లుగా మునిసిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, వైస్ ఛైర్మన్ కాశెట్టి చ
SRD: మున్సిపాలిటీలో ఆస్తి, వాణిజ్య, కుళాయి పన్నులు మార్చి 31లోపు పూర్తిగా చెల్లించాలని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం తెలిపారు. పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వెబ్ సైట్ ద్వారా కూడా పన్నులు చెల్లించే అవకా
కడప: నగరం 1వ డివిజన్ పాత కడప హరిజనవాడలో ప్రధాన డ్రైనేజీ కాలువను తక్షణమే ఏర్పాటు చేయాలని సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. మురుగునీరు నిల్వ ఉండటంతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. సమస్యను వెంటనే పరిష్
VZM: గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ (జియో) వ్యవస్థాపకులు బొబ్బిలి రామకృష్ణకు జాతీయ సేవా విజనరీ పురస్కారం వరించింది. ఈయన స్వస్థలం ఎస్ కోట. ఈ పురస్కారాన్ని రామకృష్ణకు విశాఖలో శనివారం జరిగిన ట్రావెల్ అండ్ ఫౌండేషన్ టూరిజం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ప్