NLG: అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తోందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. మాడ్గులపల్లి మండలం భీమనపల్లిలో నూతనంగా ప్రతిష్టించిన డా.బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆయన
VKB: తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్, సర్పంచ్ చంద్ర భూపాల్ రావు తెలిపారు. కుల్కచర్ల మండలంలోని ముజాహిద్పూర్ గ్రామంలో తాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయని కాలనీవాసులు ఫిర్యాదు చేయడంతో స్పందించి
MDCL: అల్వాల్ పట్టణంలోని బతుకమ్మ పార్క్లో ఆదివారం శాఖ సంగమం ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. గోటు కోటు సైకిల్ క్లబ్ అధ్యక్షుడు భోగ విష్ణుమూర్తి, కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని పర్యావరణ హితంగా
MNCL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక విద్య కమిషన్ సిఫారసులను సవరించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షులు జాదవ్ వెంకట్రావు విద్యా కమిషన్ను డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యా కమిషన్ సిఫారసులు
KMR: జుక్కల్ మండలం మథుర తాండ మాజీ సర్పంచ్ సంజు మరో 30 మంది కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో ఆదివారం చేరారు. షిండే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, అందుకే ప్ర
WGL: వర్ధన్నపేట మండల కేంద్రానికి చెందిన మాజీ MPP రాజిడి అశోక్ రెడ్డి తండ్రి రాజిడి ఇంద్రసేవరెడ్డి అనారోగ్యంతో నిన్న మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న MLA KR నాగరాజు ఇవాళ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతర
SRD: పటాన్ చెరు మండలం భానూరు పరిధిలోని కంచర్ల గూడెంలో ఆదివారం జరిగిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి–చిత్తారమ్మ కళ్యాణ మహోత్సవం జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొం
TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో దారుణం చోటుచేసుకుంది. మనీషా అనే వివాహితను కట్టుకున్న భర్తే కడతేర్చాడు. మూడు నెలల క్రితం మనీషా-తవీర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు జీవనోపాధి కోసం ఒడిశా నుంచి వచ్చారు. వీరు ఓ ఇటుక బట్టిలో పని చే
NLR: నెల్లూరులో MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు బాల వివాహ ముక్త్ ప్రచార రథాన్ని ఆదివారం ప్రారంభించారు. జిల్లాను బాల్య వివాహ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్ల లోపు బాలికలకు, 21 ఏళ్ల లోపు బాలురకు వివాహాలు చే
BHNG: శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు ఆదివారం రూ.42,96,548 ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భవాని శంకర్ వెల్లడించారు. అందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.15,33,890, VIP దర్శనాలతో రూ.7,20,000, కార్ పార్కింగ్తో రూ.6,11,000, బ్రేక్ దర్శనాలతో రూ.3,72,000, ప్రధాన బుకింగ్లతో రూ.2,28,6