WGL: వర్ధన్నపేట మండల కేంద్రానికి చెందిన మాజీ MPP రాజిడి అశోక్ రెడ్డి తండ్రి రాజిడి ఇంద్రసేవరెడ్డి అనారోగ్యంతో నిన్న మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న MLA KR నాగరాజు ఇవాళ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.