ప్రకాశం: దర్శి పట్టణంలో మార్చి 1వ తేదీ ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మ.3 గంటల వరకు ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు దర్శి ఇంఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. దర్శి ప్రజల ఆరోగ్యం బాధ్యత తాను తీసు
AP: మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తప్పులు కప్పిపుచ్చుకునేందుకు నేను జనసేనలో చేరలేదు. వైసీపీలో ఉన్నప్పుడు పవన్ వ్యక్తిత్వం చూసి పార్టీలో చేరా. ఆరోపణలపై విచారణ చేయాలని సీఎంకు లేఖ రాశా. లడ్డూ విషయంలో వైవీ సుబ్బా
NRML: కడెం మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన సీడం గంగారంకు చెందిన పెంకుటిల్లు గోడ కూలడంతో పలువురికి గాయాలయ్యాయి. గోడ కులే సమయంలో ఇంట్లో ఉన్న ఆత్రం రాజు, అత్రం రవి, అత్రం వినేష్లకు గాయాలయ్యాయి. హుటాహుటీన కాలనీ వాసులు 108 అంబులెన్స్కు సమాచ
సిద్దిపేట పట్టణంలోని శ్రీమార్కండేయ స్వామి దేవాలయ ధ్వజ స్థంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. భక్తి ద్వారా జీవితంలో మాన
NLG: ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చని నల్లగొండ RM కే. జానీ రెడ్డి తెలిపారు. శుక్రవారం లాజిస్టిక్ రూపొందించిన గోడపత్రికను ఆయన అధికారులతో కలసి ఆవిష్కరించారు. ఏప్రిల్ 27న భద్రాచలంలో సీతారాముల కల్యాణ
WG: మార్చి 14న తణుకులో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని తణుకు నాలుగో అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి కోరారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహనాల ప్రమాదాలు కేసులు, కుటుంబ తగాదాల కేస
VKB: కాడ్లాపూర్లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ పార్కును తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ రైతులు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. తమ భూములను కాపాడుకోవడమే లక్ష్యమని రైతులు స్పష్ట
NRPT: ధన్వాడ(మం) కేంద్రంలోని బీసీ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, పాత హరిజనవాడ ప్రాంతాల్లో మురుగు కాలువల్లో మురుగునీరు నిలిచి దోమల బాధ ఎక్కువైందని ఆయా కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగాలు వచ్చేవరకు మురుగు కాలువలను శుభ్రం చేయరా అని ప్రశ్నిస్త
ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు టీ20 క్రికెట్లో ఇప్పటివరకు 30 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్ 17 సార్లు గెలవగా, న్యూజిలాండ్ 10 సార్లు విజయం సాధించింది. 3 మ్యాచ్లు టై అయ్యాయి. అలాగే, 7 ప్రపంచకప్ మ్యాచ్లలో ఇంగ్లండ్ 4, న్యూజిలాండ్ 3 మ్యాచ్లల
ప్రకాశం: తర్లుపాడు మండలం తుమ్మలచెరువులో కాంగ్రెస్ మైనార్టీ ఛైర్మన్ డా. షేక్ మహబూబ్ వలి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డెంటల్, గైనకాలజీ, జనరల్ డాక్టర్లు 242 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజ