BHNG: రాజాపేట మండలంలోని నేమిలే గ్రామానికి చెందిన గీత కార్మికుడు పాల సిద్దులు ఇటీవల తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. సిద్దులు రాజాపేట ఎస్బీఐ బ్యాంక్లో రూ.20 ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన తీసుకోగా ప్రమాద బీమా కింద మంజూరైన రూ.2 లక్షల చె
ADB: ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హెల్త్ మిషన్-100 ను ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో హెల్త్ మిషన్-100 ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమంపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించార
KNR: జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో పారిశుద్ధ్య కార్మికులు, పట్టణ ప్రజలకు ఉపయోగపడేలా రూ. 20 లక్షల వ్యయంతో ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి సోమవారం భూమిపూజ నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ శంకుస్థాపన చేసి, పట్టణ ప
MDK: హోలీ పండుగ పురస్కరించుకుని జిల్లాలో మద్యం షాపులు మూసివేస్తు డ్రైడేగా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. 1968 TG ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 20(1) కింద శాంతిభద్రతల దృష్ట్యా హోలీ రోజున జిల్లాలో 3న సాయంత్రం 6 గంటల నుంచ
PDPL: జూలపల్లి మండలంలోని కాచాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల మధ్యాహ్న భోజన నిర్వహణలో రాష్ట్రస్థాయి పురస్కారం పొందడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం సిబ్బందిని అభినందించిన ఆయన, అన్ని పాఠశాలలు ఇదే స్ఫూర్త
E.G: ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వీరాంజనేయులు సింగంపల్లిలో సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలు పెరుగుతున్నప్పటి, మహిళల రక్షణ కరువుతోందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే మాదకద్రవ్యాలు
MNCL: లక్షెట్టిపేట మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్పై విచారణ జరపాలని అదనపు కలెక్టర్కు, గిరిజన విద్యార్థి సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్ రాజేంద్ర ప్రసాద్ క్రిస్టియన్ మతస్థుల అని,ఎన్నికల్లో ST సర్టిఫికెట్తో నామినేషన్ వేసి గెలిచారని
ASF: జిల్లాలోని దివ్యాంగుల కొరకు ప్రత్యేక సదరం శిబిరాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరిత అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో న్యూఢిల్లీ నుంచి క్యాబినెట్ కార్యదర్శి రాజన్ శర్మ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి కలెక్టర్ హాజ
కోనసీమ: రావులపాలెం మండలంలో వైసీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేవరపల్లి గ్రామ సర్పంచ్, మాజీ మండల వైసీపీ అధ్యక్షులు దొమ్మేటి అర్జున రావు వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. సోమవారం సాయంత్రం కొత్తపేట జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్ర
GDWL: రాజీవ్ రెడ్డి అంకితభావంతో అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తున్నారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కొనియాడారు. వికారాబాద్లో జరిగిన డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా సోమవరం గద్వా