VZM: సంతకవిటి మండలం మల్లయ్యపేట-హొంజరాం మట్టి రహదారి అధ్వానంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షానికి బురదమయంగా మారింది. ఈ మార్గంలోనే చింతలపేట, మల్లయ్యపేట, మంతిన, రామ రాయపురం తదితర గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ ప్రయాణం నరకప్రా
AP: నాలుగు రోజుల విరామం తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. బడ్జెట్ సమావేశాలు పదమూడో రోజులో భాగంగా ఈరోజు 3 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. APPSC చట్ట సవర
KNR: నేడు జరగనున్న ఇంటర్ ద్వితీయ సంవత్సర గణితం-ఏ, బాటనీ, పౌరశాస్త్రం పరీక్షలకు బోర్డు అధికారులు ‘సెట్-సి’ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. జమ్మికుంటలోని 3 కేంద్రాల్లో మొత్తం 692 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీరిలో 441 మంది జనరల్, 251 మంది వొక
GNTR: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుడారాల పండగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే మార్చి 5 నుంచి 8 వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాకినాడ పోర్ట్-విజయవాడ, విజయవాడ-గుంటూరు మార్గాల్లో ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచినట్లు రైల్వే అధికార
విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్ ఇవాళ హైదరాబాద్ లోని బంజారాహిల్ల్ తాజ్ కృష్ణ హోటల్ లో ఘనంగా జరగనుంది. ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో వివాహం చేసుకున్న ఈ జంట, నేడు సినీ, రాజకీయ ప్రముఖులకు విందు ఇవ్వనుంది. భద్రత దృష్ట్యా అతిథులకు పంపిన వన్ టైమ
SRD: జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఈనెల 5వ తేదీన సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు మై భారత్ సంస్థ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ తెలిపారు. కబడ్డీ మహిళా విభాగం, వాలీబాల్ పురుషుల విభాగం, రన్నింగ్ మహిళ, పురుషుల వి
ELR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాన
ATP: అరుణాచలం తరహాలో బుక్కరాయసముద్రం దేవరకొండ చుట్టూ వేంకటరమణ స్వామి గిరిప్రదక్షిణకు ఆలయ కమిటీ, దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. పౌర్ణమి సందర్బంగా నేటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. దాతల సహకారంతో కొండ చుట్టూ రహదారి, వీధి దీపాలు ఏ
VZM: ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు బుధవారం కొత్తవలస మండలం మంగళపాలెం రానున్నట్లు జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయ వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీ గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆనంతరం ఆసుపత్
HYD: బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి మేడ్చల్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. పోక్సో చట్టం కింద శిక్షతో పాటు జరిమానాలు విధించగా, బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ కే