AP: నాలుగు రోజుల విరామం తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. బడ్జెట్ సమావేశాలు పదమూడో రోజులో భాగంగా ఈరోజు 3 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. APPSC చట్ట సవరణ బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్, అగ్నిమాపక సేవా సవరణ బిల్లును హోంమంత్రి అనిత ప్రవేశపెట్టనున్నారు.